IPL : పంజాబ్ తో మ్యాచ్..కోల్ కతా ఫీల్డింగ్

IPL : పంజాబ్ తో మ్యాచ్..కోల్ కతా ఫీల్డింగ్

మొహాలీ : IPL సీజన్-12లో భాగంగా శుక్రవారం పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది కోల్ కతా. కెప్టెన్ దినేష్ కార్తీక్ పీల్డింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రెండు టీమ్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉన్నాయి.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..