మొహాలీ : కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది. ఓపెనర్లు గేల్, రాహుల్ నిరాశపరిచారు. నికోలస్ పూరణ్(48), అగర్వాల్(36), సామ్ కర్రన్ హాఫ్ సెంచరీతో (55-నాటౌట్) రాణించడంతో పంజాబ్ కు గౌరవప్రధమైన స్కోర్ దక్కింది. లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ కొట్టి, కోల్ కతాకు షాక్ ఇచ్చాడు సామ్ కర్రన్.
పంజాబ్ బౌలర్లలో..సందీప్ వారియర్(2), గుర్నీ(1), రస్సెల్(1), నితీశ్ రానా(1) వికెట్లు తీశారు.
What a knock by Sam Curran (55)*??. Propels the @lionsdenkxip total to 183/6 after 20 overs.
Will this be enough to defend against #KKR? pic.twitter.com/Vrc5d49mpf
— IndianPremierLeague (@IPL) May 3, 2019