శివాలయంలో చోరీ.. హుండీ పగులకొట్టి నగదు అపహరణ

శివాలయంలో చోరీ.. హుండీ పగులకొట్టి నగదు అపహరణ

ఓల్డ్​సిటీ, వెలుగు: ఐఎస్​ సదన్​ శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హుండీ పగులగొట్టి రూ.లక్ష ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ అధ్యక్షుడు పర్వతాలరెడ్డి సంతోష్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.