హైదరాబాద్: తెలుగు వాళ్లకు అవార్డు రావడం సంతోషకరమని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గరికపాటి నర్సింహారావు, డాక్టర్ సుంకర ఆదినారాయణ, దర్శనం మొగిలయ్యలు ఎన్వీ రమణను కలిశారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ... పల్లె పాటలకు, కళలకు ప్రభుత్వం పట్టం కడుతోందన్నారు. పద్మ అవార్డులు ఒకప్పుడు ప్రముఖలకే దక్కేవని, కానీ నేడు అర్హులైన ప్రతి ఒక్కరికీ అవార్డులు వస్తున్నాయన్నారు. ఇది శుభసూచికమన్నారు. మొగిలయ్య, ఆదినారాయణ, గరికపాటి లాంటి వాళ్లు వివిధ రంగాల్లో సమాజం కోసం పాటుపడినందుకు ఫలితం దక్కిందన్నారు. వాళ్లను కలుసుకోవడం గర్వంగా ఉందన్నారు.
తెలుగు వాళ్లకు అవార్డు రావడం సంతోషకరం
- దేశం
- March 23, 2022
లేటెస్ట్
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
- మా అభ్యర్థి వెలిచాలనే .. అతి త్వరలో హై కమాండ్ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
- 60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు