
కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న కలెక్టరేట్లోని ఉపాధి కల్పన అధికారి ఆఫీసులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అఫీసర్ మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్లో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
డిగ్రీ లేదా మెకానికల్ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. 18 నుంచి 30 ఏండ్లలోపు ఉన్న ఈ వాళ్లు ఈ జాబ్మేళాకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.