ప్రధాని మోడీ పై తీవ్ర విమర్శలు చేశారు కర్ణాటక సీఎం కుమార స్వామి. మోడీ దేశమంత టీ అమ్మి బీజేపీని ధనిక పార్టీగా మార్చారా? అని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్న మోడీ..ఇటీవల కర్వార్ లో బీజేపీ నేత వద్ద రూ. 78 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశ భక్తి గురించి తాను మోడీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు కుమార స్వామి. దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ లో ఒక్క దాడి కూడా జరగలేదన్న ఆయన అది తమ ఘనత అని చెప్పుకొచ్చారు. సైనిక దళాలను మోడీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్ వెళ్లినప్పుడు అక్కడ మోడీ ఎటువంటి హమీలు ఇచ్చారో అని సందేహం వ్యక్తం చేశారు కుమార స్వామి.
మోడీ టీ అమ్మి బీజేపీని ధనిక పార్టీగా మార్చారా?
- దేశం
- April 19, 2019
లేటెస్ట్
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
- కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు
- Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
- కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
- ఢిల్లీలో CUET UG 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ