గవర్నర్ ప్రసంగం లేకుండా కేసీఆర్ మంచి పని చేసిండు

గవర్నర్ ప్రసంగం లేకుండా కేసీఆర్ మంచి పని చేసిండు
  • నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని, అయితే గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను నిర్వహిస్తూ.. కేసీఆర్ కొత్త విధానానికి తెరలేపారని అన్నారు. గవర్నర్ వ్యవస్థ పనికిమాలిన వ్యవస్థని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

గవర్నర్కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేంది?