మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్ హై లెవెల్ మీటింగ్

 మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్ హై లెవెల్ మీటింగ్
  • బడ్జెట్ సమావేశాల నిర్వహణ  తేదీలు ఖరారు చేసే అవకాశం

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ  తేదీలను ఖరారు చేయడం కోసం మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు హైలెవెట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు సీఎంవో ప్రకటించింది. 
ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి, సహా అందుబాటులో ఉన్న మంత్రులు., ఫైనాన్స్ సెక్రటరీ, సిఎంవో అధికారులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

 

ఇవి కూడా చదవండి

బెంగాల్ స్థానిక ఎన్నికల్లో హింస..బంద్కు బీజేపీ పిలుపు

రష్యాతో ఫుట్ బాల్ మ్యాచులను బహిష్కరించిన ఇంగ్లాండ్

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఫ్లైట్.. రష్యా దాడుల్లో ధ్వంసం