కోల్కతా: పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ. . బెంగాల్ స్థానికబ సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, హింసాత్మక ఘటనలు జరిగాయనే ఆరోపణలతో.. బెంగాల్ వ్యాప్తంగా బంద్ చేపట్టింది బీజేపీ. పశ్చిమ బెంగాల్ హుగ్లీ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాకు పై నిల్చుని బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బాలూర్ఘాట్ ప్రాంతంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. శాంతియుత నిరసనలు చేస్తున్న తమపై పోలీసులు దాడి చేశారని... బీజేపీ శ్రేణులు ఆరోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి
బెంగాల్ స్థానిక ఎన్నికల్లో హింస..బంద్కు బీజేపీ పిలుపు