కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న కరీంనగర్, 19న నిజామాబాద్ లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో సభకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. MIM పోటీ చేసే హైదరాబాద్ తో పాటు.. మిగతా 16 సీట్లు గెలిచి తీరాల్సిందేనని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కేసీఆర్: 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే
- తెలంగాణం
- March 12, 2019
లేటెస్ట్
- సీఐ కారును పేల్చిన మావోయిస్టులు
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..బడ్జెట్లో 15% మైనార్టీలకే
- మే 17 నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్
- తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో బీఆర్ఎస్కు సంబంధం లేదు
- రాయ్ బరేలిలో మంత్రి సీతక్క ప్రచారం
- మళ్లీ తెరపైకి వరంగల్ అండర్ డ్రైనేజీ ప్రాజెక్ట్
- బొడ్రాయికి పైసలియ్యలేదని 20 కుటుంబాలు వెలి
- మూలకు పడిన ఫారెస్ట్ జీప్ పేరిట నెలకు రూ.30 వేలు హాంఫట్
- పీసీసీ చీఫ్ పోస్టు కోసం పోటీ.. రేసులో ఉన్నది వీళ్లే.!
- మహిళలకు తోడుగా టీ సేఫ్ యాప్..2 నెలల్లో 5 వేల డౌన్లోడ్స్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..