ఖమ్మం టౌన్, వెలుగు : 2023–24 సంవత్సరం ఖరీఫ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యం సీఎంఆర్ నిబంధనల మేరకు ఎఫ్సీఐకి బియ్యం అందించాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులతో సీఎంఆర్ రైస్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎంఆర్ బియ్యం తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు. రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సిన గోనె సంచులు, ఎఫ్సీఐ వారి వద్ద బియ్యం దిగుమతి కోసం సరిపడు స్థలం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరుకు రైస్ మిల్లర్లందరూ ఇవ్వాల్సిన బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాలని ఆదేశించారు.
ఎఫ్సీఐకి బియ్యం అందించాలి : డి. మధుసూదన్ నాయక్
- ఖమ్మం
- May 9, 2024
లేటెస్ట్
- పారాలింపిక్స్కు సుకాంత్, తరుణ్, సుహాస్ అర్హత
- ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు మాకే పడినయ్: కిషన్ రెడ్డి
- రూ.28,200 కోట్లు అమ్మిన ఎఫ్పీఐలు
- క్యూ4 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.7 శాతం
- కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం
- కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా!
- భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి
- ఐజీబీసీ ఎక్స్పోలో ప్రోస్పెరిటీ హోమ్స్
- అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే: బండి సంజయ్
- యూత్, ఉద్యోగులు పార్టీకి దూరమైన్రు అందుకే ఓడిపోయినం: కేటీఆర్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు