సీఎం రేవంత్రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో కిమ్స్ భాస్కర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కిమ్స్ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.– హైదరాబాద్ సిటీ, వెలుగు