
కొండగట్టు, వెలుగు : నిత్యం భక్తులతో కిటకిటకిటలాడే కొండగట్టు అంజన్న ఆలయం ఆషాడం ప్రారంభం కావడంతో భక్తులు లేక వెలవెల పోయింది. శుక్రవారం భక్తులు లేకపోవడంతో ఆలయ పరిసరాలు బోసిపోయి కనిపించాయి. మరోవైపు స్కూల్స్ ప్రారంభం కావడం కూడా భక్తుల తగ్గుదలకు కారణమని అధికారులు తెలిపారు.