ప్రపంచంలోని ఐదు పెద్ద కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. 7 శాతం ఉఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి తెలంగాణలోనే అవుతోందన్నారు. ఐటీ వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ హెచ్సీయూలో జరిగిన సెకండ్ ఐసీటీ పాలసీ 2021-2026 ను ప్రారంభించారు కేటీఆర్. ఎలక్ట్రానిక్స్ లో రూ.70వేల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఈ విషయంలో కంపెనీలన్నీ ముందుకు రావాలన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. రెండో శ్రేణి నగరాల వరకు ఐటీని విస్తరిస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నుంచి ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయన్నారు.
దేశ జీడీపీలో తెలంగాణది నాల్గో స్థానం
- హైదరాబాద్
- September 16, 2021
లేటెస్ట్
- మీ యాడ్స్ సైజులోనే క్షమాపణ ప్రకటన ఇవ్వండి
- క్రేజీ కాంబో కుదిరేనా..?
- పెరుగుతున్న ఓటర్లు.. తగ్గుతున్న ఓటింగ్..!
- నల్గొండపై కేసీఆర్ నజర్
- జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు!
- ఎంపీలు ఏం చేస్తున్నట్లు?
- మే 7 దాకా కస్టడీ..కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన కోర్టు
- కరెంట్పోతే డయాలసిస్ బంద్!..డీజిల్ కు హాస్పిటల్లో పైసల్లేవ్..
- తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి
- అభివృద్ధి మాటున రియల్ దందా
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- రామాలయంలో డీజీపీ పూజలు