ఏటా లతా మంగేష్కర్ అవార్డు ప్రధానం

ఏటా లతా మంగేష్కర్ అవార్డు ప్రధానం

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్. లతాజీ జ్ఞాపకార్థం ఇండోర్ లో మ్యూజిక్ అకాడమీ, సంగీత విశ్వ విద్యాలయం, మ్యూజియం, లతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఆమె జయంతి సందర్భంగా ఏటా లతా మంగేష్కర్ అవార్డును అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భోపాల్ లో లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం మొక్కలు నాటి ఆమె చిత్ర పటానికి నివాళులర్పించారు సీఎం చౌహాన్.

మరిన్ని వార్తల కోసం

యూపీలో పవర్​లోకి వస్తే.. సీఎంగా మళ్లీ యోగి

ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె