న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సోమవారం నుంచి ఆఫీసుల కు రావాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతున్నందు న కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు అన్నీ 100 శాతం అటెండెన్స్తో పనిచేస్తాయి. కరో నా పరిస్థితులపై రివ్యూ చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి చెప్పారు. ఉద్యోగులందరూ మాస్క్ పెట్టుకునేలా, కరోనా గైడ్లైన్స్ ఫాలో అయ్యేలా డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారు లు చర్యలు తీసుకోవా లన్నారు. సెక్రటరీ కంటే కిందిస్థాయిలో 50% ఉద్యోగులకు కేంద్రం ఇప్పటి వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది.
ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె
- దేశం
- February 7, 2022
లేటెస్ట్
- వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర
- డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి