
లేటెస్ట్
కళ్లలో కారం చల్లి.. గొంతుకు వైర్ బిగించి..
తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య వికారాబాద్, వెలుగు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ఈ ఘటన మోమిన్
Read Moreఇంత విపత్తు జరిగితే బీజేపీ ఏం చేస్తున్నది?..కేంద్రమే ముందుకొచ్చి నష్టపరిహారం ప్రకటించొచ్చు కదా? : కాంగ్రెస్ఎమ్మెల్సీలు
ప్రజలు అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రజల్నే దోషులుగా చూపటం కామారెడ్డి ఎమ్మెల్యేకు సరికాదు వరద ప్రాభావిత ప్రాంతాల్లో పర్యటించ
Read Moreఫ్లెక్సీ సరిచేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి
గణేశ్ ఉత్సవాల్లో విషాదం పాతబస్తీ ఫలక్ నుమాలో ఘటన ఎల్బీనగర్, వెలుగు: గణేశ్ ఉత్సవాల సందర్భంగా బ్యానర్ను సరిచేస్తూ ఓ వ్యక్తి కరెంట్షాక్తో ప్
Read Moreగడువు ముగిసిన కూల్డ్రింక్స్ విక్రయం
దుకాణదారుడిపై వినియోగదారుల ఆగ్రహం జీడిమెట్ల, వెలుగు: గడువు ముగిసిన కూల్డ్రింక్స్విక్రయించిన వ్యక్తిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశా
Read Moreచెన్నూరు ఎస్బీఐ గోల్డ్ స్కామ్ కేసులో 44 మంది అరెస్ట్
15.237 కిలోల బంగారం, రూ.1.61 లక్షలు రికవరీ పరారీలో మరో ముగ్గురు..నిందితుల్లో ఎస్బీఐ మేనేజర్
Read Moreవడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ముషీరాబాద్, వెలుగు: వడ్డెరలను బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, ప్రత్యేక కార్పొరేషన్ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చై
Read Moreపురుగులమందు కలిసిన నీళ్లు తాగిన 15 మందికి అస్వస్థత..భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం/టేకులపల్లి, వెలుగు : పురుగుల మందు కలిపిన బిందెలోని నీళ్లు తాగడంతో 15 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం
Read Moreపీవీఆర్ హైస్కూల్ శతాబ్ధి ఉత్సవాల ప్రీమీట్
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలో ఒంగోలుకు చెందిన పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రీ-మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ఆరి
Read Moreసిరిసిల్ల జిల్లాలోని వరద బాధితులకు కేంద్ర మంత్రి రూ.10 లక్షల ఆర్థిక సాయం
రాజన్నసిరిసిల్ల,వెలుగు: భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లాలోని బాధితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాలు, వర
Read Moreరామానాయుడు ఫిలిం స్కూల్ మహిళా ప్రొఫెసర్ కు వేధింపులు
స్టూడెంట్పై కేసు జూబ్లీహిల్స్, వెలుగు: రామానాయుడు ఫిలిం స్కూల్మహిళా ప్రొఫెసర్ను వేధించిన స్టూడెంట్పై కేసు నమోదు చేసినట్లు ఫిలింనగర్పోలీసు
Read Moreఅఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
అఫ్గనిస్తాన్ లో అర్థరాత్రి పర్వత హిందూ కుష్ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) త
Read Moreభక్తులతో నిండిన యాదగిరిగుట్ట ..నర్సన్నకు ఒక్కరోజే రూ. 26 లక్షల ఇన్కం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో దర్శన, ప్రసాద క్యూలైన
Read Moreఇండియా, చైనా సంబంధాలకు.. పరస్పర నమ్మకం, గౌరవం, అవసరాలే ప్రాతిపదిక: మోదీ
ఇండియా, చైనా సంబంధాలకు పరస్పర నమ్మకం, గౌరవం, అవసరాలే ప్రాతిపదిక: మోదీ ఇరు దేశాల బంధం 280 కోట్ల ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది బార్
Read More