లేటెస్ట్

భారీ వర్షాలతో 11 మండలాల్లో నష్టం : రాహుల్ రాజ్

కలెక్టర్ రాహుల్ రాజ్ నిజాంపేట, రామాయంపేట, వెలుగు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల 11 మండలాల్లో నష్టం వాటిల్లిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపా

Read More

కొత్త రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ

మెదక్ జిల్లాలో కొత్తగా18,802 కార్డులు  మెదక్​ టౌన్, వెలుగు:  కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు సోమవారం నుంచి సన్న బియ్యం ప

Read More

డీలర్ల అభ్యున్నతి కోసం శ్రమిస్తా : నాయికోటి రాజు

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర  రేషన్ డీలర్ల అభ్యున్నతి కోసం అనునిత్యం

Read More

చుంచనకోట అడవుల్లో చిరుత పులి సంచారం

చేర్యాల, వెలుగు: చుంచనకోట, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​ బీట్​ఆఫీసర్​తెలిపారు. ఆదివారం పు

Read More

ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి : ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, శశిధర్​రెడ్డి పాపన్నపేట, వెలుగు: భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, ప్రాణాలు కోల్పో

Read More

ఖమ్మంలో రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ర్యాలీ

  కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుట ఆందోళన   రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం ఖమ్మం టౌన్, వెలుగు: పీఎం నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్​ నేత

Read More

నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినొద్దు : డీఎంహెచ్వో శ్రీరామ్

డీఎంహెచ్​వో శ్రీరామ్​ కౌడిపల్లి, వెలుగు: వర్షాకాలంలో  వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినొద్దని డీఎంహెచ్​వో డా

Read More

ములకలపల్లి మండలలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే జారే ఆది నారాయణ

క్రీడామంత్రికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే జారే  అశ్వారావుపేట, వెలుగు: రాష్ట్ర  క్రీడామంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్​చార్జ

Read More

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్​నేతల పర్యటన అధైర్యపడొద్దని రైతులకు భరోసా నిర్మల్, వెలుగు: వర్షాలు, వరదల కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోయిన

Read More

రైతు కుటుంబానికి రూ.10 లక్షల సాయం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అడవి పంది దాడిలో చనిపోయిన రైతు కుటుంబానికి అటవీ శాఖ అధికారులు రూ.10 లక్షల సాయం అందించారు. భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామ

Read More

వందేభారత్ హాల్టింగ్ పై సంబురాలు

ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: మంచిర్యాలలో వందేభారత్​ఎక్స్​ప్రెస్​ రైలుకు హాల్టింగ్ కల్పించడం పట్ల హర్షం ప్

Read More

మారుపేర్లను సవరించాలని ఆందోళన

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణిలో మారుపేర్లను సవరించి తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కార్మికులు, వారి వారసులు నిరసనకు దిగారు. మందమర్రి మండలం క్యాతనపల్లి ఎంఎన్

Read More

బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

జన్నారం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర, రా

Read More