
లేటెస్ట్
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఐజీ సత్యనారాయణ వెల్లడి ఈ నెల 12న బుద్ధపూర్ణిమ సందర్శనకు మిస్ వరల్డ్ పోటీదారులు&
Read Moreసామాజిక తెలంగాణ రాలే.. సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి: కల్వకుంట్ల కవిత
రైతు బంధు కింద ఎకరం ఉంటే 10 వేలు.. 10 ఎకరాలుంటే లక్ష ఇచ్చినం పదేండ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయినం తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య
Read Moreప్రాణం తీసిన రీల్స్ సరదా.. కరీంనగర్ శివారులోని మానేరు వద్ద ఘటన
వాగులో దిగి రీల్స్ చేస్తుండగా నీటిలో పడి యువకుడు మృతి కరీంనగర్ శివారులోని మానేరు వద్ద ఘటన కర
Read Moreపహల్గాం మృతులను.. అమరవీరులుగా గుర్తించాలి.. ప్రధానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిని అమరులుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ రాహ
Read Moreఅమ్మ, అక్క నన్ను క్షమించండి.. సూసైట్ నోట్ రాసి, మానసిక ఇబ్బందులతో యువతి మృతి
మియాపూర్, వెలుగు: మానసికంగా ఇబ్బంది పడుతున్న ఓ యువతి అధిక మోతాదులో టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బీడీఎల్లో ఉద్యోగం చేస్తున్న కె. విజయలక్
Read Moreకులగణన గేమ్ చేంజర్ నిర్ణయం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం చేసిన కులగణన ప్రకటన "గేమ్ చేంజర్" నిర్ణయం అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. ఇ
Read Moreటెర్రరిస్టులను వెంటాడి తుదముట్టిస్తం.. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదు.. కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్
ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తం న్యూఢిల్లీ:పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలచివేసిందని, టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్ట
Read Moreదూపదీప నైవేద్యం స్కీమ్ అప్లికేషన్లు స్టార్ట్ .. మే 25 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: దేవాలయాలకు, అర్చకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే దూప దీప నైవేద్యం స్కీమ్కు అప్లికేషన్లు షురూ అయ్యారు. గురువారం నుంచి ఈ నెల 25
Read Moreకార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తున్నది.. కార్పొరేట్ల కోసమే ఆపరేషన్ కగార్: జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ న్నారు
Read Moreవరుసగా ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్, ఆటో ఢీ.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ శివారులో హైవేపై ఘటన
నేరడిగొండ(ఇచ్చోడ), వెలుగు: ఆర్టీసీ బస్సు, ఆటో, ఆయిల్ ట్యాంకర్ వరుసగా ఢీకొన్న ఘటనలో మహిళ చనిపోయిన ఘటన ఆదిలాబాద్జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్ర
Read Moreకమిషనర్ కర్ణన్ దూకుడు.. వచ్చీ రాగానే ఫీల్డ్ విజిట్లు.. అధికారులతో సమావేశాలు
ఉదయం 5.30 గంటలకే జోనల్ కమిషనర్లు, సర్కిల్ ఆఫీసర్లు ఫీల్డ్లో ఉండాలని ఆదేశం లేకపోతే జడ్సీలు కారణాలు చెప్పాల్సిందేనని ఆర్డర్ 6.30 గంటల్లోప
Read Moreజనన, మరణ రికార్డులతో ఓటర్ల లిస్ట్ లింక్: కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులను ఓటర్ల లిస్ట్ను లింక్ చేయనున్నట్టు తెలిపింది. రిజిస్ట్రార్ జనరల్&zw
Read Moreక్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్.. రూ.1.20 లక్షలు సీజ్
ముషీరాబాద్, వెలుగు: హిమాయత్ నగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్, దోమలగూడ పోలీసులు కలిసి అరెస్ట్
Read More