లేటెస్ట్

నెలాఖరులో తగ్గిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

ఇరాన్ పై భూతలదాడులకు అమెరికా ప్లాన్ చేసిన వేళ గల్ఫ్ వార్ మరింత తీవ్రతరం అవుతోంది. ఒకపక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించటంత

Read More

టీవీ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా.. ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్  కర్టెన్ రైజర్ ఈవెంట్ జరి

Read More

విరామాలు తీసుకుంటే మంచిదే: కోహ్లీ

బెంగళూరు: ఆట నుంచి క్రమం తప్పకుండా తీసుకునే విరామాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాయని రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్

Read More

ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల ప్రమాదాలు.. పలువురికి గాయాలు

కారేపల్లి/ తాడ్వాయి/ వెంకటాపురం, వెలుగు: వేర్వేరుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మం

Read More

హెచ్‌‌1బీ వీసా రూల్స్‌‌ మరింత కఠినం..మార్చి 30 నుంచి సోషల్‌‌ మీడియా అకౌంట్ల తనిఖీ తప్పనిసరి

వాషింగ్టన్‌‌: వీసా స్క్రీనింగ్‌‌ రూల్స్‌‌ను అమెరికా మరింత కఠినతరం చేసింది. హెచ్‌‌1బీ సహా పలు విభాగాల్లో వీసా క

Read More

ఏంటో సరికొత్తగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..

ఒక కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రాజ్ బోను దర్శకత్వంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌&zw

Read More

కారేపల్లి మండల పరిధిలో సీతారామ ప్రాజెక్ట్ పనుల పరిశీలన : తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆధ్వర్

Read More

వరంగల్ 2 డిపోలో ఎలక్ట్రిక్‍ బస్సులో మంటలు

గ్రేటర్ వరంగల్‍, వెలుగు: వరంగల్_2 డిపోలో ఆదివారం తెల్లవారుజామున ఆగిఉన్న ఎలక్ట్రిక్‍ బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆర్టీసీ, ఫైర్‍ సి

Read More

ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్ లో..66 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

నిజామాబాద్ ​జిల్లా ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్​హైస్కూల్​లో 1959–60లో టెన్త్ పూర్తి చేసుకున్న నాటి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహ

Read More

దుబాయ్‌‌ డ్రోన్ దాడిలో హిమాచల్ వ్యక్తి మృతి..మార్చి 30న స్వగ్రామానికి భౌతికకాయం

సిమ్లా: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన హిమాచల్ ప్రదేశ్‌‌కు చెందిన ఒక వ్యక్తి డ్రోన్ దాడిలో మృతి చెందాడు. దుబాయ్‌‌లోని ఆర్మీ కంటోన్మెంట్

Read More

పిట్లంలో కుస్తీ పోటీలు

పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా పిట్లంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలను స్థానిక సర్పంచ్ ​కుమ్మ

Read More

కూసు మంచిలో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు

కూసుమంచి, వెలుగు: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్ధవంతంగా నడపగలుగుతారని కూసుమంచి సీఐ సంజీవ్ అన్నారు. ఆ

Read More