
లేటెస్ట్
‘ఈ పుస్తకం ఎవరి చేతిలోనైనా కన్పించిందా.. ఇక అంతే’
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో పోల్చిన ఓ పుస్తకంపై శివసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ‘నేటి శివాజీ నరేంద్ర మోదీ’ (టుడేస్
Read Moreకేసీఆర్ కూడా సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు
హైదరాబాద్ : మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచేది TRS పార్టీనే అన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం TRS భవన్ లో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్..మున్
Read Moreపోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకట్లే
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతుంటే.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలకు అభ్యర్థులే దొరకటం లేదన్నారు TRS నాయకు
Read Moreఆవుని తాకితే మనలోని చెడు నశిస్తుంది
ముంబై: ఆవులను చూసినా.. తాకినా మనలోని చెడు నశిస్తుందని, నెగిటివిటీ పూర్తిగా దూరమవుతుందని కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్ చెప్పారు. ఈ విష
Read Moreమోడీ అధికారంలోకి వచ్చాక దేశమంతటా అల్లకల్లోలాలే
నరేంద్రమోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా అల్లకల్లోలాలు పెరిగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. సోమవారం హైదరాబాద
Read Moreరికీ పాంటింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ : భారత్ పై ఆసిస్ 2-1తేడాతో గెలుస్తుందట
ముంబై: భారత్-ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్ ను గెలుస్తామని తెలిపాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఈ సిరీస్ ను ఆస
Read Moreదీపికా పదుకొనె మూవీ ఇన్స్పిరేషన్!: యాసిడ్ దాడి బాధితులకు పెన్షన్
భాదితుల్ని జీవితాంతం కుమిలిపోయేలా చేసే దాడి యాసిడ్ అటాక్. ఉన్మాదంలో ప్రేమ పేరుతో వేధించే వాళ్లో.. మరో రకమైన దుర్మార్గులో.. చేసిన దాడి నుంచి ప్రాణాలతో
Read Moreమోడీజీ.. మఠంలో రాజకీయాలేంటి? రామకృష్ణ మఠం ప్రతినిధులు
బేలూరు రామకృష్ణ మఠం వేదికగా ఆదివారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై రామకృష్ణ మిషన్ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన
Read Moreకేబుల్ టీవీ వాడేవారికి శుభవార్త రూ.160కే 200 ఛానెల్స్
టారిఫ్ ఆర్డర్ కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ(TRAI) సవరణలు చేసింది. గతంలో ఉన్న బేసిక్ ప్యాక్, అలాకార్ట్ రూల్స్ క్యాన్సిల్ చేసింది. దీంతో కేబుల్ వినియోగద
Read Moreప్రతిపక్షాల మీటింగ్ పెట్టిన కాంగ్రెస్.. పలు పార్టీలు దూరం
ఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరుగుతున్న విపక్షాల సమావేశం సోమవారం మధ్యాహ్నం మొదలైంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ,
Read Moreనా 20 కోట్లు నాకివ్వండి: సుప్రీంలో కార్తీ చిదంబరం పిటిషన్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం గతంలో తాను సుప్రీం కోర్టులో డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ స
Read More