
లేటెస్ట్
ఆస్తులు అమ్మడం..అప్పులు తేవడమే కాంగ్రెస్ ఎజెండా : కేటీఆర్
అది తప్పో, ఒప్పో ప్రజలే నిర్ణయిస్తరు హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటం తెలంగాణ భవన్లో హెచ్సీయూ విద్యార్థులతో సమావేశం హైదరాబాద్
Read Moreగ్రూప్స్కు సెలెక్ట్ కాలేదని ఎంత పనిచేశావ్ తల్లీ.. జగిత్యాల జిల్లా కథలాపూర్లో ఘటన
కోరుట్ల, వెలుగు: గ్రూప్స్ సెలెక్ట్ కాలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా కథలాపూర్&
Read Moreఎక్సెల్ బండిపై.. కూతురిని అత్తారింటి వద్ద దింపి వస్తుండగా యాక్సిడెంట్.. సిద్దిపేట టౌన్లో ఘటన
సిద్దిపేట రూరల్, వెలుగు: గుర్తు తెలియని వెహికల్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన ప్రకారం.. సిద్దిపేట టౌన్ కాళ్లకుంట కాలన
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 01) ప్రజావాణి రద్దు ..నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ప్రకటన
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో మంగళవారం జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్టు నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ తెలిపార
Read Moreసిద్దిపేటలో మృతురాలి కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శ
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట టౌన్ భారత్ నగర్ కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి భార్య శ్వేత ఇటీవల అనారోగ్యంతో మరణించగా, బాధిక కుటుంబాన్ని చెన్నూరు ఎ
Read Moreబొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ చేరుకోని సింగరేణి.. లక్ష్యానికి 3 అడుగుల దూరంలో..
2024–25 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నులు పెట్టుకోగా.. 69 మిలియన్ టన్నులే ఉత్పత్తి 65 మిలియన్ టన్నులకు పైగా రవాణా..
Read Moreమద్యం మత్తులో భార్యను చంపిన భర్త.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘటన
హాలియా, వెలుగు: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరాటిగూడెంలో సోమవారం జరిగింది.
Read Moreనోబెల్ శాంతి బహుమతి రేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల కోసం కృషి చేయడంతో ఆయనను ఈ
Read Moreఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ నిధులు
ఢిల్లీ వెళ్లి బ్యాంకు ప్రతినిధులతో అధికారుల చర్చలు మొత్తం కాస్ట్లో 30 శాతం ఫండ్స్ ఇచ్చేందుకు ఓకే సింగరేణి ప్రాంతాల్లో సీఎస్ఆర్ ని
Read More2010 నుంచి హైదరాబాద్లో 46 దొంగతనాలు చేశాడు.. నిందితుడి అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, హుమాయున్ నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. టా
Read Moreఐటీసీ చేతికి ఆదిత్య బిర్లా పేపర్ ప్లాంట్.. డీల్ విలువ రూ.3,498 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ (ఏబీఆర్ఈఎల్) ఉత్తరాఖండ్లోని తన పల్ప్ అండ్ పేపర్ ప్లాం
Read Moreకొండంతా జనమే.. వరుస సెలవులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట
ధర్మ దర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం వేములవాడకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్
Read Moreదైవ దర్శనం కోసం వెళ్లిన మహిళపై ఏడుగురు యువకుల లైంగిక దాడి
కల్వకుర్తి, వెలుగు: దైవ దర్శనం కోసం వచ్చిన ఓ మహిళపై ఏడుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్&
Read More