లేటెస్ట్
కామన్ మెనూ కచ్చితంగా పాటించాలి : కలెక్టర్ ప్రావీణ్య
కలెక్టర్ ప్రావీణ్య నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ డివిజన్ పరిధిలో వివిధ సంక్షేమ హాస్టల్స్లో కామన్ మెనూ కచ్చితంగా పాటించాలని కలెక్టర
Read Moreరూల్స్ పాటిద్దాం.. ప్రమాదాలు నివారిద్దాం
వరల్డ్ యాక్సిడెంట్ డే సందర్భంగా ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ శి
Read Moreనాగార్జునసాగర్ ప్రభుత్వ దవాఖానలో వికటించిన ఇంజెక్షన్.. 17 మంది చిన్నారులకు అస్వస్థత
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు 17
Read Moreటీజీపీఎస్సీని సందర్శించిన మహారాష్ట్ర బృందం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధా
Read Moreడిసెంబర్ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ : సీఎం రేవంత్
రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్మ్యాప్ రూపొందిస్తున్నం: సీఎం రేవంత్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు
Read Moreట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు పరిహారం .. తొలిరోజు 49 మంది అకౌంట్లలో రూ. 2 కోట్లు జమ
తుర్కపల్లి ‘కాలా’ పరిధిలో స్టార్ట్ ‘స్ట్రక్చర్స్’ లేని భూముల నిర్వాసితులకే ఫస్ట్&zwnj
Read MoreIPL 2026: ఐపీఎల్ మినీ ఆక్షన్కు ముందు బిగ్ ట్రేడింగ్.. సన్ రైజర్స్ నుంచి లక్నోకి షమీ
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని సన్రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. షమీని ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది.
Read Moreవరకట్న వేధింపులతో గర్భిణి సూసైడ్ ..పెద్దపల్లి జిల్లా రామగిరిలో దారుణం
పెద్దపల్లి, వెలుగు : అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో శుక్రవారం జరిగింద
Read Moreడీసీఎంను ఢీకొట్టిన బైక్, ఇద్దరు మృతి..సూర్యాపేట జిల్లా ఆకుపాముల శివారులో ఘటన
సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రమాదం మునగాల, వెలుగు : ముందు వెళ్తున్న డీసీఎంను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం సూర్
Read Moreపోచారం, అరికెపూడిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి
నేడు తెల్లం, సంజయ్ ల విచారణ హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను
Read Moreజవాబుదారీతనం పెంచడమే ఆర్టీఐ లక్ష్యం ..ఆర్టీఐ స్టేట్ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి
మహబూబ్నగర్, వెలుగు : ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించి, పారదర్శక పాలన అందించడం, జవాబుదారీతనాన్ని పెంచడమే ఆర్టీఐ చట్టం ముఖ్
Read Moreపట్టాల మధ్య పడుకొని ప్రాణం దక్కించుకుండు..మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఘటన
కేసముద్రం, వెలుగు : రైల్వే స్టేషన్లలో పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లొద్దని ఆఫీసర్లు, సిబ్బంది ఎంత చెప్పినా కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు
Read Moreకూరగాయల సాగులో కేరళ ఎలెవంచెరి మోడల్ భేష్ : రైతు కమిషన్
రాష్ట్రంలో అమలు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తం: రైతు కమిషన్ కేరళ పర్యటనలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు సాగు పాలసీలు, మార్కెటింగ్ , గ్రూప్
Read More












