లేటెస్ట్

ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన : మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన సాగిస్తున్నామని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య ది

Read More

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్

మహబూబాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు.

Read More

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణను వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల ప

Read More

నిండు కుండలా పోచారం ప్రాజెక్ట్

10,500 ఎకరాలకు అందనున్న సాగునీరు ఆనందంలో ఆయకట్టు రైతులు లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు  నిండ

Read More

భారత్‎పై సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగడు: ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్ ప్యానెల్ విమర్శలు

వాషింగ్టన్: ఉక్రెయిన్‎తో యుద్ధం ఆపేలా రష్యాను అరికట్టడానికి భారత్‎పై సుంకాలు విధించిన ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా హౌస్ విదేశాంగ కమిటీ డెమోక్రటి

Read More

ఇది నిజమా లేక ? చనిపోయిన పెంపుడు జంతువుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు!

పెంపుడు జంతువులపై మనుషులకి ఉన్న ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అవి పెంపుడు జంతువులైన ఇంట్లో ఒక మనిషిలాగే కలిసిపోతాయి. కానీ అదే ప

Read More

స్టూడెంట్స్ కు భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : స్టూడెంట్స్ కు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  టీచర్లను, భోజన నిర్వాహకులను హ

Read More

సీపీ సునీల్ దత్ కు కేంద్ర ప్రభుత్వ శౌర్యం

ఖమ్మం టౌన్, వెలుగు :  నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్యసాహసాలతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను  ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీ

Read More

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్​అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇస్తామని చెప్పిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇచ్చిన మాటను

Read More

రూ.3,200 కోట్ల టర్నవర్ తో లాభాల బాటలో డీసీసీబీ : బ్యాంకు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ రూ.3,200 కోట్ల టర్నవర్ తో లాభాల బాటలో పయనిస్తోందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివ

Read More

తెలంగాణలో వానలే వానలు.. ఏఏ జిల్లాల్లో తాజా పరిస్థితి ఎలా ఉందంటే..

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు కొత్తగూడ మం

Read More

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో

Read More

రద్దయిన రైళ్ల పునరుద్ధరణకు కృషి చేస్తా : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

    కారేపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రైల్వే ఆఫీసర్లతో మాట్లాడతా     ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి   

Read More