లేటెస్ట్

తెలంగాణలో లంపి స్కిన్ కలకలం

మహబూబాబాద్ జిల్లాలో పశువు మృతి అలర్ట్​అయిన పశుసంవర్ధక శాఖ  హైదరాబాద్, వెలుగు: పశువుల్లో లంపి స్కిన్ కలకలం రేపుతోంది. మహబూబాబాద్​ జిల్లా

Read More

రెండోరోజూ ముంచెత్తిన వర్షం గుజరాత్​లో16 మంది మృతి

బాధితులను ఆదుకోవాలనిరాహుల్ గాంధీ, ఖర్గే విజ్ఞప్తి వడోదర: గుజరాత్​ను బుధవారం రెండో రోజు కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతో మరణించిన వారి స

Read More

డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల ఫైన్

న్యూఢిల్లీ: తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్ జగద్రక్షకన్ కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ ఫైన్​విధి

Read More

ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

న్యూఢిల్లీ: ప్రతి ప్రతిపక్ష నాయకుడూ కాబోయే ప్రధానమంత్రేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీశ్ తివారీ అన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తుతూ, మణిపూర్ లాంటి ప

Read More

సంగం డెయిరీ ఎదుట రైతుల ఆందోళన

మిర్యాలగూడలోని వెంకటేశ్వర డెయిరీని కొనుగోలు చేసిన సంగం డెయిరీ పాడి రైతులకు కోట్లాది రూపాయల బకాయి పడ్డ వెంకటేశ్వర డెయిరీ బకాయిలు చెల్లించాలని ధర

Read More

కాలేజీల్లో కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్ల కొనసాగింపు

  ఉత్తర్వులు జారీచేసిన సర్కార్  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్టు లెక్చ

Read More

ప్రభుత్వ హాస్పిటళ్లను తనిఖీ చేసిన వైద్యాధికారులు

హైదరాబాద్ సిటీ/గాంధీ దవాఖాన, వెలుగు : ప్రజల ఆరోగ్య పరిరక్షణను పట్టించుకోని అధికారులను సస్పెండ్‌‌‌‌ చేస్తామని సీఎం రేవంత్‌&zwn

Read More

70 దవాఖాన్లలో రెగ్యులర్​ స్టాఫ్ లేరు!

కేడర్ స్ట్రెంత్ ఇవ్వకుండానే దవాఖాన్లను అప్‌‌‌‌గ్రేడ్ చేసిన గత సర్కార్ ఇతర ఆస్పత్రుల నుంచి‌‌‌‌‌‌

Read More

మారుతి నుంచి 6 ఈవీలు

న్యూఢిల్లీ:   మారుతీ సుజుకి 2030-–31 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్​ను మార్కెట్​కు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.

Read More

రోడ్డు ప్రమాదాల్లో ఒకే రోజు ఆరుగురు మృతి

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో రోడ్‌‌‌‌పై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి వనపర్తి జిల్లాలో బస్సు,

Read More

కూల్చివేతలపై వెనుకడుగు వేయొద్దు

హైదరాబాద్, వెలుగు: హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై ప్రభుత్వం వెనుకడుగు వేయొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. రా

Read More

రిలయన్స్​–డిస్నీ డీల్​కు సీసీఐ ఆమోదం

న్యూఢిల్లీ:  రూ. 70 వేల కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్,  వాల్ట్ డిస్నీతో  కుదుర్చుకున్న విలీనం

Read More