
లేటెస్ట్
కుంభమేళాలో 50, 60 మంది చనిపోతే మేం రాజకీయం చేశామా..? : బీజేపీకి సీఎం సిద్ధ రామయ్య కౌంటర్
బెంగళూరు సిటీలో ఐపీఎల్ కప్ విన్నర్ ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట పొలిటికల్ వార్ గా మారింది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. దీనిప
Read Moreహాస్య కథ: వింత పక్షి.. బంగారపు రెట్ట.. వదిలేసిన మూర్ఖులు
అనగనగా ఒక అడవిలో సింధూకం అనే ఒక పక్షి ఉండేది. అది ఓ వింత పక్షి. ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారేది. అదే అడవిలో తిరుగుతున్న వేటగాడికి ఈ పక్షి కం
Read Moreతల్వార్ తో కేక్ కటింగ్.. బీఆర్ఎస్ నేతపై కేసు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల బాలాజీ నగర్ లో జరి
Read Moreపీవీ సింధు పెట్టుబడిపెట్టిన గ్రోసరీ యాప్ హ్యాక్.. కస్టమర్ల డేటా మెుత్తం..
KiranaPro News: ప్రస్తుతం దేశంలో ఆన్ లైన్ కిరాణా సరుకులను విక్రయించే యాప్స్ పెరిగాయి. క్విక్ కామర్స్ వ్యాపారం ఊపందుకోవటంతో క్షణాల్లో ఇంటికే వస్తువుల డ
Read MoreGood Health: తిండి తిన్న తరువాత ఈ పనులు అసలు చేయొద్దు..
నేటి తరం యూత్ప్రతి దానిలో కొత్త పోకడలను అవలంభిస్తుంది. చాలా అన్నం తిన్న తరువాత సిగరెట్ తాగుతారు.. మరికొంత మంది ఫ్రూట్స్ తింటారు..
Read MoreSurya46: మూవీ స్క్రిప్ట్తో.. పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య-వెంకీ.. షూటింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్&
Read Moreబెంగళూరు తొక్కిసలాట ఘటన..సుమోటోగా తీసుకున్న హైకోర్టు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) నమోదు
Read Moreరూల్స్ ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కోరుట్ల/చందుర్తి, వెలుగు: పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు అని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కథలాపూర్ మండల కేంద్రం
Read Moreకామారెడ్డి వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లుగా అధికారులు ప్రకటించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్ట్ ఆశిష్
Read Moreనాటు కోళ్ల షెడ్డుపై వీధి కుక్కల దాడి.. 250 కోళ్లు మృత్యువాత
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో ఓ నాటు కోళ్ల పెంపకం దారుడికి చెందిన నాటు కోళ్లపై కుక్కలు దాడి చేశాయి.
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల/మెట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అర్హులైన పేదలకు ఇందిరమ
Read Moreపర్మిషన్ లేని చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటాం : అడిషనల్ కలెక్టర్ డి.వేణు
గోదావరిఖని, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏరియాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటామని కబ్జాకు గురైన ఇరిగేషన్&zwnj
Read MoreTatkal Tickets: తత్కాల్ టిక్కెట్లకు ఈ-ఆధార్ తప్పనిసరి.. రైల్వే మంత్రి ప్రకటన..
Railway News: దేశంలో కోట్ల మంది ప్రజలు నిరంతరం తమ ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలను వినియోగిస్తుంటారు. అయితే కొన్ని చివరి నిమ
Read More