లేటెస్ట్
వైర్ల స్తంభాలకు టాటా.. స్మార్ట్ పోల్స్కు బాట.. గ్రేటర్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై జీహెచ్ఎంసీ ఫోకస్
ఇటీవల రివ్యూలోఆదేశించిన సీఎం త్వరలో విద్యుత్ అధికారులతో చర్చలు పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం
Read Moreనాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి .. జూన్ 1 కన్నా ముందే రానున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ: ఈసారి నైరుతి రుతుపవనాలు ఐదారు రోజులు ముందే కేరళను తాకనున్నాయి. సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి ఈ రుతుపవనాలు కేరళను చేరుకుంటాయి. ఆ తర్వాత
Read Moreమూడు రాష్ట్రాల్లో కుండపోత వర్షం .. కర్నాటకలో ఐదుగురు, తమిళనాడులో ముగ్గురు మృతి
బెంగళూరులో రోడ్లన్నీ జలమయం కేరళలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు తిరువనంతపురం/చెన్నై/బెంగళూరు: దక్షిణాదిన మూడు రాష్ట్రాలను కుండపోత వర
Read Moreసర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్ .. గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు
కొత్తగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకూ నోట్ బుక్స్ వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసుల ప్రారంభానికి చర్యలు లక్ష మందికిపైగా టీచర్లకు 5
Read Moreగ్రూప్ 3, 4కు ఒకే ఎగ్జామ్! త్వరలో వివిధ శాఖల్లో 27 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు
సిలబస్, క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం ఇందులో పోలీస్ శాఖలో 14 వేలు, ఇంజనీర్ల పోస్టులు 2 వేలు గ్రూప్ 3,
Read Moreపక్కా ప్లాన్ ప్రకారమే.. పులిని చంపి చర్మం, గోళ్లు, దంతాలు తీసి పాతిపెట్టిన్రు : డైరెక్టర్ శాంతారాం
కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేసినం నలుగురిని అదుపులోక
Read Moreఏడునెలల్లో 25 పెళ్లిళ్లు .. ఆపై డబ్బు, నగలతో పరారవుతున్న నిత్య పెండ్లికూతురు
స్కెచ్ వేసి పట్టుకున్న రాజస్థాన్ పోలీసులు జైపూర్: ఉద్యోగం లేని సోదరుడు, తల్లిదండ్రులు లేని ఒంటరి యువతినని నమ్మించి పెం
Read Moreవికారాబాద్లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి
పెండ్లి విందుకు వెళ్లొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం 32 మందికి గాయాలు.. 10 మందికి సీరియస్ నూతన వధూవరులకూ స్వల్ప గాయాలు మృతుల్లో
Read Moreబీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నాడు వాళ్ల భూములను లాక్కున్నరు ధరణి ఇబ్బందుల పరిష్కారానికే భూభారతి తెచ్చినం హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదాబైనామాల పరిష్కారం ఈ న
Read Moreకేసీఆర్ తో పాటు ఈటల, హరీష్ రావు కు ... కాళేశ్వరం కమిషన్ నోటీసులు .. వారిని విచారించాకే సర్కారుకు పూర్తి రిపోర్ట్
కేసీఆర్కు నోటీసులు మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటలకు కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కాళేశ్వరం కమిషన్ జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్ విచ
Read MoreJyoti Malhotra Diary: పాకిస్తాన్లో పది రోజులు.. జ్యోతి మల్హోత్రా డైరీలో ఏముందంటే..
హర్యానా: పాకిస్తాన్కు స్పై ఏజెంట్గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read More












