లేటెస్ట్
వరంగల్ లో 846 కిలోల గంజాయి కాల్చివేత
కాజీపేట,వెలుగు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పట్టుబడిన 846 కిలోల గంజాయిని మంగళవారం దహనం చేశారు. దీని విలువ రూ. 4.28 కోట్లు ఉంటుంది.
Read Moreసింగపూర్, హాంగ్కాంగ్లో కరోనా కొత్త వేరియంట్.. జేఎన్.1 రకంగా గుర్తింపు
భారత్ అప్రమత్తం.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ న్యూఢిల్లీ: సింగపూర్, హాంగ్ కాంగ్లో కరోనా కొత్త వేర
Read Moreజూన్ మొదటి వారం నుంచి..రేషన్కార్డుల దరఖాస్తుల పరిశీలన
ప్రస్తుతం మార్పులు, చేర్పులు కొనసాగిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడి సిబ్బంది రాగానే ప్రక్రియ షురూ హైదర
Read Moreగాజాపై ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి.. నెతన్యాహుపై ఇంటా, బయటా పెరుగుతున్న విమర్శలు
డీర్ అల్-బలాహ్ (గాజా స్ట్రిప్): గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తీవ్రమైన దాడులు జరిపింది. ఈ
Read Moreయూసుఫ్ ఔట్.. అభిషేక్ బెనర్జీ ఇన్.. అఖిలపక్ష బృందంలో మారిన టీఎంసీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఎంపీ, బెంగాల్
Read Moreవరంగల్ పోలీస్ కమిషనరేట్కు కొత్త ఆఫీసర్లు
ఐదుగురు ఏసీపీలు బదిలీ, సిటీలోనే నలుగురు బాధ్యతలు తీసుకున్న రెండోరోజే బదిలైన సీసీఎస్ ఏసీపీ కిరణ్ కుమార్ వివాదాలు వెంటాడినా
Read Moreసింగరేణి రెయిన్ ప్లాన్ .. ఓసీపీల్లో నిరంతర బొగ్గు ఉత్పత్తికి చర్యలు
భారీ వానలతో ఆటంకాలు రాకుండా ప్రత్యేక ప్రణాళిక సరిపడా మోటార్లు ఏర్పాటు, సైడ్ డ్రైన్ల నిర్వహణ రోజుకు 2.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గ
Read Moreటీ-హబ్లో బ్యూటీస్ సందడి
వెలుగు హైదరాబాద్: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మంగళవారం టీ–హబ్ లో సందడి చేశారు. కాంటినెంటల్ ఫినాలే పోటీల్లో భాగంగా పోటీదారులు రెండు బృందాలుగా ఏర్ప
Read Moreఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారమే ముందుకు..కాళేశ్వరం బ్యారేజీల వద్ద టెస్టులు చేయించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ ద్వారాఎస్ఎల్బీసీ పనులుచేపట్టేందుకు నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలోని మేడిగ
Read More‘భూభారతి’లో.. పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ
యాదాద్రిలో ముగిసిన రెవెన్యూ సదస్సులు పైలెట్ మండలంలో 712 అప్లికేషన్లు పీవోటీ అప్లికేషన్లు 584 ఇందులో అసైన్డ్ల్యాండ్ 236, సాదాబైనామా 116 ఇత
Read Moreహఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందే.. ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్
జెరూసలేం: ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్
Read Moreఆఫీక్స్ కో– ఆఫీస్ స్పేస్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ప్రీమియం కో–వర్కింగ్బ్రాండ్ఆఫీక్స్ హైదరాబాద్లోని రాయదుర్గంలో మంగళవారం మొదటి ఫ్లాగ్షిప్ ఆఫీస్స్పేస్ను ప్రారంభించింది.
Read Moreక్యాడర్ డల్.. ప్రచారం నిల్!..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా పార్టీ, నామినేటెడ్ పోస్టులు పెండింగ్
ఎప్పటికప్పుడు వాయిదాపడుతున్న పీసీసీ కార్యవర్గం పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు లేక వేలాది పదవులు దూరం ద్వితీయ శ్రేణి లీడర్లు, సీనియర్
Read More












