లేటెస్ట్
కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు.. పెళ్లైన మూడో రోజే కరెంట్ షాక్తో వరుడు మృతి
మన జీవితంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో మనం ముందే ఊహించలేం అది మన నియంత్రణలో ఉండదు. ఈ మధ్య అనుకోని మరణాలు కొన్ని కలచివేస్తున్నాయి. జీవితం మీద ఆశ
Read MoreRashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నాకు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం, చేతులకు గాయాలు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రాశికన్నా గాయాలతో కూడిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇందులో
Read Moreహైదరాబాద్లో పేలుళ్లకు ఏపీలో బాంబుల కొనుగోలు..!
హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిర
Read More2029 లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్
2029 లోగా తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తే వారే నిర్వహించుకు
Read MoreBengaluru: మీ వల్లే నాకు ఇన్ని రోగాలు.. నష్టపరిహారం రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కార్పొరేషన్ కు లీగల్ నోటీస్
Bengaluru News: పేరుకే ఇండియన్ సిలికాన్ వ్యాలీ. కానీ ప్రజల అవసరాలకు అనువైన రోడ్లు, డ్రైనేజీలు, రవాణా వ్యవస్థలు మాత్రం దారుణంగా ఉంటాయి బెంగళూరు నగరంలో.
Read Moreకాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో విషాదం.. అస్వస్థతకు గురై కార్మికుడు మృతి
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలల్లో విషాదం నెలకొంది. పుష్కరాలల్లో విధులు నిర్వహిస్తున్న మంతెన శ్రీనివాస్ (35) అనే కార్మికుడు ఎండ తీవ్రత
Read Moreఆలయ భూముల కబ్జాల్లో పాలమూరు జిల్లా ఫస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఆలయ భూములకు డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్
Read Moreమూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు : కేరళలో ఓ వ్యక్తి మృతి
ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు భారతదేశానికి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న కేసుల సంఖ్య.. క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మన
Read Moreహైదరాబాద్ మెట్రో కిలోమీటర్ల మ్యాజిక్.. ఒక్కొ ప్రయాణికుడిపై నెలకు వెయ్యి రూపాయల భారం
హైదరాబాద్: మొన్నటిదాక మెట్రో జర్నీ చాలా చవక అని ప్రచారం చేసుకున్న అధికారులు ప్రయాణికులపై ధరల భారం మోపి శనివారం నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. క
Read Moreభూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలలు పట్టింది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో భూభారతిపై అవగాహన సదస్సులో మాట్లాడిన
Read Moreనీళ్లే లేనప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతాడు..?
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించ తలపెట్టిన గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్కు చుక్కెదురైంది. గోదావరిలో మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టున
Read MoreManchu Manoj: మా నాన్నే నాకు హీరో.. బర్త్ డే స్పెషల్గా మంచు మనోజ్ ఎమోషనల్
తొమ్మిదేళ్ల తర్వాత ‘భైరవం’చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం వెరీ ఎమోషనల్ మూమెంట్ అని మంచు మనోజ్ చెప్పాడు. తనతో పాటు బెల
Read Moreపిల్లల కిడ్నిల్లోనూ రాళ్లు.. నీళ్లు తాగకపోతే ముప్పే..!
హైదరాబాద్: గతంలో కిడ్నీ స్టోన్స్ సమస్య పెద్దవారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ, ఇప్పుడు పిల్లలు, యువతలోనూ ఈ సమస్య విస్తరిస్తోంది. జంక్ ఫుడ్, షుగర్ డ్ర
Read More












