లేటెస్ట్
ఆన్లైన్లో డబ్బులు తీసుకొని.. క్యాష్ ఇస్తానని మోసం..ముగ్గురు అరెస్ట్
పేట్బషీరాబాద్ పోలీసులు జీడిమెట్ల, వెలుగు: ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని క్యాష్ రూపంలో ఇస్తానని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస
Read Moreమిల్లర్లకు అండగా ఉంటున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి : రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి, వెలుగు: మంత్రి జూపల్లి కృష్ణారావు వడ్ల కొనుగోలుపై అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ను బేఖాతర్ చేసిన మిల్లర్లకు అండగా ఉంటున్న సివిల్ &nb
Read Moreషాద్ నగర్ లో బ్యాటరీ పేలి ఆరు కార్లు దగ్ధం..
హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం చార్మినార్ ,మైలార్ దేవ్ పల్లి ప్రమాదాలు జరిగాయి. ఇలా రోజు
Read MoreManasa Varanasi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. తెలంగాణ మోడల్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి
యాక్టర్, తెలంగాణకు చెందిన మోడల్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి అందరికీ సుపరిచితమే. నేడు (మే20న) మానస వారణాసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Read Moreవీర జవాన్ల సేవలను స్మరించుకోవాలి : ఎంపీ డీకే అరుణ
పాలమూరు, వెలుగు: దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్లను స్మరించుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం
Read Moreమాచునూర్ లో కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎంపీ
ఝరాసంగం, వెలుగు: మండల పరిధిలోని మాచునూర్గ్రామ శివారులో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సోమవారం కలెక్టర్ క్రాంతి, ఎంపీ సురేశ్కుమార్షెట
Read Moreసారు.. నాకు న్యాయం చేయండి..ప్రజావాణిలో గిరిజన వృద్ధురాలు ఫిర్యాదు
మెదక్, వెలుగు: తన పిల్లల అనారోగ్యం కారణంగా డబ్బులు అవసరం ఉండి ఓ వ్యక్తికి తాకట్టు పెట్టిన 4.28 ఎకరాల భూమిని తన అనుమతి లేకుండా అక్రమంగా పట్టా చేసుకున్న
Read Moreజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటాం : ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట టౌన్,వెలుగు: దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ల కుంటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని శివాజీ
Read Moreపాడైన రెండు కిడ్నీలు..నిరుపేద మహిళ సాయం కోసం ఎదురుచూపు
కిడ్నీ మార్పిడికి రూ. 15 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు కోనరావుపేట
Read Moreఫోన్లో అర్జీలు.. వాట్సాప్లో రసీదు..ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు
నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట
Read Moreతెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ జరిగిందని, కీలకమైన హార్డ్ డిస్కులు మాయమైనట్లు వస్తోన్న వార్తలపై పంజాగుట్ట పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాజ్ భవన
Read Moreనకిలీ, నిషేధిత విత్తనాలను అరికట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాల రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధి
Read More












