హైదరాబాద్: గత కొన్ని నెలలుగా పటాన్చెరు ఇక్రిశాట్ లో సంచరిస్తున్న చిరుతను అటవీ శాఖ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి మత్తు మందు ఇచ్చి చిరుతను పట్టుకున్న సిబ్బంది.. అనంతరం నగరంలోని నెహ్రూ జూ పార్కుకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో చిరుత ఇక్రిశాట్ పరిసర ప్రాంతాల్లో కనిపించింది. ప్రస్తుతం సిబ్బంది చిరుతను పట్టుకోవడంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్రిశాట్ లో చిరుతపులి పట్టివేత
- హైదరాబాద్
- June 26, 2019
లేటెస్ట్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- పారిస్ ఒలింపిక్స్కు మన శ్రీజ
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్