మెదక్, చేగుంట, వెలుగు: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గొల్లకుంట అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు పరిసర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. గొల్లకుంట ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపూర్, బోనాల, కిష్టాపూర్, రుక్మాపూర్, రాంపూర్, కరీంనగర్, గొల్లపల్లి గ్రామాల ప్రజలు, రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్నాగరాణి సూచించారు.
గొల్లకుంట అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన చిరుత
- మెదక్
- May 4, 2024
లేటెస్ట్
- అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో..పేదలకు ఇసుక కష్టాలు
- విద్యా శాఖలో..ఆఫీసర్లంతా ఇన్చార్జీలే..
- ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన
- ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
- వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి
- దోస్త్ అడ్మిషన్ పోస్టర్ల రిలీజ్
- గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు
- పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- Prasanna vadanam OTT Official: ప్రసన్నవదనం OTT డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- డిగ్రీ ఉంటే చాలు.. ఆర్మీ ఆఫీసర్ కావొచ్చు.. ఫుల్ డిటేల్స్ ఇవే
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి