హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ లేట్ కావడంతో మద్యం లైసెన్స్లను ప్రభుత్వం నెల పాటు పొడిగించింది. ఈ ఒక్క నెలకు సరిపడా లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యాన్ని తీసుకోవచ్చని షాపుల యజమానులకు తెలిపింది. మొదటి ఇండెంట్ నుంచే 13.5 శాతం మేర ఎక్సైజ్ టర్నోవర్ ట్యాక్స్ను చెల్లిస్తేనే మద్యం సరఫరా చేస్తామని పేర్కొంది. దీనిపై మద్యం షాపు ఓనర్లు నిరసన వ్యక్తంచేశారు. దీంతో లైసెన్స్ రెన్యూవల్కు డీలర్లు వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని బలవంతపెట్టినట్లు తెలిసింది. దసరా, దీపావళి పండుగ వేళల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోమని అధికారులు హామీ ఇచ్చారని, దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో లైసెన్స్రెన్యూవల్ చేసుకున్నట్లు వైన్స్ డీలర్లు చెబుతున్నారు.
‘లైసెన్స్ రెన్యూవల్ చేస్కోండి’
- తెలంగాణం
- October 2, 2019
లేటెస్ట్
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్