మహబూబ్ నగర్

బలిదానాల తెలంగాణను..బర్బాద్ చేసిండు

కేసీఆర్‌‌‌‌ పాలనలో మొత్తం అవినీతే: జేపీ నడ్డా బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస్ సమితి టీఆర్ఎస్‌‌ పేరు మార్చినంత మ

Read More

కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగం : జేపీ నడ్డా

ఎంతోమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడితే  ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.  నాగుర్

Read More

మత్స్య సహకార ఎన్నికల్లో రాజకీయం.. రాజకీయ ఒత్తిడితో రిజల్ట్ ప్రకటించలే

గద్వాల, వెలుగు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు. ఇద్దరు లీడర్ల ఆధిపత్యం కోసం ఎన్నికలు జరిగినా రిజల్ట్  

Read More

దళితులు జాగృతం కావాలి

నారాయణపేట, వెలుగు: దళితులు జాగృతం అయితేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని హైందవ పీఠాధిపతులు, ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంల

Read More

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా:డీకే అరుణ

గద్వాల, వెలుగు: నడిగడ్డలోని వాల్మీకీలు ఏకమై మీటింగ్  పెడితే, కేంద్ర మంత్రితో ఎస్టీ జాబితాలో చేర్పించడంపై స్పష్టమైన హామీ ఇప్పిస్తానని బీజేపీ జాతీయ

Read More

సొంత ఇంటి కోసం..పేదల అగచాట్లు

వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్  బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ అర్హులందరికీ ఇండ్లు రాకపోవడంతో గ్రామాల్లో తీవ్ర

Read More

కేంద్ర నిధులతోనే పాలమూరు అభివృద్ధి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు జిల్లాలో అభివృద్ధి జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద

Read More

పోలీసులు వేధిస్తున్నారని రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

గద్వాల, వెలుగు: తన పొలాన్ని విడిచిపెట్టి పోవాలంటూ పోలీసులు వేధిస్తున్నారని ఓ రైతు కుటుంబం శుక్రవారం గద్వాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. కలె

Read More

పాలమూరు మెడికల్​ కాలేజీకి షాక్.. కొత్త అడ్మిషన్లు తీసుకోకుండా మెడికల్​బోర్డు ఆదేశాలు

నిబంధనలు పాటించలేదనే..అప్పీల్​చేశామన్న కాలేజ్​డైరెక్టర్​  మహబూబ్​నగర్​, వెలుగు : మహబూబ్​నగర్ ​గవర్నమెంట్ ​మెడికల్ ​కాలేజీలో ఎంబీబీఎస్ ​డి

Read More

విడిపోయిన గూడ్స్ బోగీలు.. జడ్చర్ల రైల్వే స్టేషన్​లో తప్పిన ప్రమాదం

జడ్చర్ల టౌన్, వెలుగు : గూడ్స్​ రైలు నుంచి బోగీలు విడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ నుంచి డోన్​ వెళ్తున్న గూడ్స్​ శుక్రవారం ఉదయం 11 గంటలకు

Read More

ఐదు తరగతులకు ఒకే ఒక్కడు

ఇది మహబూబ్​నగర్​జిల్లా మహమ్మదాబాద్ మండలం రాగార్పల్లిలోని ఏకోపాధ్యాయ స్కూల్. ఇక్కడ ఐదు తరగతులుండగా రాఘవేందర్​ అనే ఒకే ఒక్క స్టూడెంట్ ఐదో తరగతి చదువుతున

Read More

సాగునీరు లేక ఏరువాక లేటు

    జూరాలకు రాని వరద నీరు     నీళ్లు లేక వెలవెలబోతున్న ఎత్తిపోతల పథకాలు     ఆరుతడి పంటల సాగుపై రైత

Read More

రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోంది : డీకే అరుణ 

కర్నాటక అసెంబ్లీ ఫలితాలకు భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ ఫలితాలకు ఎలాంటి పొంతన ఉండదన్నారు  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కొంతమంద

Read More