మహబూబ్ నగర్
బీఆర్ఎస్ను పాతరెస్తేనే భవిష్యత్తు: సంపత్ కుమార్
గద్వాల, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పాతరేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుధవార
Read Moreచిత్తనూర్ లో 75వ రోజుకు చేరిన దీక్షలు
మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్ వద్ద ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ బాధితులు చేస్తున్న రిలే దీక్షలు బుధవారం 75వ రోజుకు చేరుకున్నాయి. ఈ సంద
Read Moreడెంగీ దడ.. హాస్పిటల్స్కు క్యూ కడుతున్న రోగులు
విజృంభిస్తున్న వైరల్ ఫీవర్ ప్లేట్లెట్లు తగ్గుతుండడంతో ఆందోళనలో ప్రజలు నాగర్కర్నూల్, వెలుగు: జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్
Read Moreపరిహారం తక్కువ ఇచ్చారనే మనస్తాపంతో రైతు ఆత్మహత్య
రెండేండ్ల కింద తమ్ముడు..ఇప్పుడు అన్న సూసైడ్ ఐదెకరాలని చెప్పి, 19 ఎకరాలు తీసుకున్నారని కుటుంబసభ్యుల ఆరోపణ మల్లన్నసాగర్&zwn
Read More8 ఏండ్ల తర్వాత అతి తక్కువ పరిహారం.. పాలమూరు- రంగారెడ్డి నిర్వాసిత రైతు ఆత్మహత్య
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో భూమి కోల్పోయిన నిర్వాసిత రైతు అనంత అల్లాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనమిది ఏండ్ల తర్వాత అతి తక్కువ పరిహారం ప
Read Moreరెబల్స్ కాంగ్రెస్ నజర్ .. హస్తం గూటికి మక్తల్ బీఆర్ఎస్ అసంతృప్త నేతలు
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే యెన్నం త్వరలో సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం మహబూబ్నగర్/మక్తల్, వెలుగు
Read Moreమిషన్ భగీరథ కార్మికుల మెరుపు సమ్మె.. 56 గ్రామాలకు నిలిచిన నీటి సప్లై
మక్తల్, వెలుగు: నాలుగున్నర నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నుంచి మెరుపు సమ్మె చేపట్టారు. దీంతో మక్తల్, మాగనూరు,
Read Moreబీజేపీ టికెట్లకు పోటాపోటీ .. సెప్టెంబర్ 27 నుంచి బీజేపీ బస్సుయాత్ర
ఉమ్మడి పాలమూరులోని 14 స్థానాలకు వందకు పైగా అప్లికేషన్లు ఈ నెలాఖరునాటికి ఫైనల్ కానున్న లిస్ట్ మహబూబ్నగర్, వెలుగు : బీజేపీ టికెట్ల క
Read Moreకల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు
కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు 6 గంటలు శ్రమించి కాపాడిన ఆఫీసర్లు మిడ్జిల్, వెలుగు : కల్లు తాగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు
Read Moreశ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చక
Read Moreబీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి: నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వన
Read Moreపీఆర్ఎల్ఐ చుట్టే పాలిటిక్స్.. సెప్టెంబర్ 16న నార్లాపూర్ కు రానున్న కేసీఆర్
భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రాజెక్టుల సందర్శన పేరుతో విపక్షాల హడావుడి అడ్డుకుంటున్న పోలీసులు వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్న
Read Moreనాలుగేండ్ల తరువాత.. ఇంటికి చేరుకున్న కూతురు
కొత్తకోట, వెలుగు : మతిస్థిమితం సరిగా లేక నాలుగేండ్ల కింద తప్పిపోయిన యువతి తిరిగి తన ఇంటికి చేరుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి దేవరక
Read More












