
ప్రముఖు నటుడు మోహన్ లాల్ అస్వస్థకు గురయ్యారు. జ్వరం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పి వంటి లక్షణాలతో ఆయన కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మోహన్ లాల్ కు 5 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆస్పత్రి అధికారిక ప్రకటనను శ్రీధర్ పిళ్లై తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Wishing @Mohanlal a speedy recovery! ❤️? pic.twitter.com/PjQ31OXcQa
— Sreedhar Pillai (@sri50) August 18, 2024