పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, కింగ్ ఫిషర్ సంస్థల అధిపతి విజయ్ మాల్యా తన ఆస్తులను చట్టపరంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు సంబంధించిన సొంత ఆస్తులు, భవనాలు, కంపెనీలను .. దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మాల్యా సుప్రీంకోర్టులో ఇటీవల సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. విజయ్ మాల్యా పిటిషన్ పై విచారణను ఆగస్ట్ 13 కు వాయిదావేసింది సుప్రీంకోర్టు. దీంతో… మాల్యాకు ఎదురుచూపులు తప్పలేదు.
మాల్యా ఎదురుచూపులు..ఆస్తుల జప్తు విచారణ వాయిదా
- దేశం
- August 2, 2019
లేటెస్ట్
- సేవాభావంతో ఉంటే వయస్సు పెరగదు: పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్
- మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి
- నీరజ్, నందినికి గోల్డ్
- చెస్ టోర్నీలో..అర్జున్ బోణీ
- అంతరించిపోతున్న వలస జాతులు
- రిజర్వేషన్లు పెంచకపోతే ఎన్నికలు జరగనివ్వం: ఎంపీ ఆర్.కృష్ణయ్య
- కేజ్రీవాల్ ప్రతిష్టకు కాల పరీక్ష
- రేప్ కేసులో క్రికెటర్ లామిచానె శిక్ష రద్దు
- బీజేపీకి 400 సీట్లు వస్తే.. భారత్లో పీవోకే విలీనం : హిమంత
- పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు