
సిరికొండ, వెలుగు : కొండాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ లీడర్లు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పొడేండ్ల రమేశ్సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆర్టీసీ చైర్మన్బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువా కప్పి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్చేపడుతున్న అభివృద్ధి పథకాలను ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ వైస్చైర్మన్ అబ్బాస్, ఉప సర్పంచ్సుమన్, వార్డు మెంబర్లు ఉన్నారు.