
మెదక్
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది : హరీష్ రావు
తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారని అన్నారని, కానీ.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు ధైర్యంగా అ
Read Moreబాలుడిపై వీధి కుక్క దాడి.. ఆస్పత్రికి తరలింపు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల
Read Moreరీ సర్వేతో డ్రామాలు.. అమీన్ పూర్లో అక్రమాలకు అధికారుల అండ
కబ్జాలపై రిపోర్టులు ఉన్నా.. కొత్త సర్వేల పేరుతో కాలయాపన చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని అక్ర
Read Moreదశాబ్ది వేడుకల ధూంధాం
తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ధూంధాంగా ప్రారంభంఅయ్యాయి. శుక్రవారం అధికార యంత్రాగంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, స్టూడెంట్, ఉద్యోగ సంఘాల
Read Moreకందిలోనే కంటిన్యూ...ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్రేక్
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసును పటాన్ చెరుకు తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. మూడు నెలల క
Read Moreప్రపంచంలోనే తొలి 3డీ దేవాలయం..తెలంగాణలో
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 3డీ దేవాలయం తెలంగాణలో నిర్మాణం కానుంది. హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రా టెక్ ఈ 3డీ ప్రింటెడ్ ఆలయ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే : హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లేనని మంత్రి హరీష్ రావు అన్నారు. 2023 జూన్ 1 గురువారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ తల్ల
Read Moreవడ్లను తరలించాలని.. రైతులు కన్నెర్ర
లారీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,
Read Moreఅంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా పటాన్చెరు..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, వెలుగు: ఒకప్పుడు కాలుష్యానికి చిరునామాగా ఉండే పటాన్ చెరును గేటెడ్ కమ్యూనిటీలు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్
Read Moreహెచ్సీఎల్ టెక్బీలో ఉద్యోగాలు
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ పూర్తి చేసిన 2022-–23 బ్యాచ్ స్టూడెంట్లకు హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో సాఫ్
Read Moreదశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలె..జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..
సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జడ్పీ
Read Moreవడ్లు తడుస్తున్నా లారీలొస్తలేవ్.. కాంటా పెట్టి మిల్లులకు పంపాలని రైతుల ధర్నా
నెట్వర్క్, వెలుగు : అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడిసిపోతున్నా.. మిల్లులకు తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని రైతులు మండిపడ్డారు. మం
Read Moreజూన్ 2న యాక్షన్ ప్లాన్ ప్రకటన..జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జూన్ 2న కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం పట
Read More