
మెదక్
స్కూళ్లపై ఎండ ఎఫెక్ట్.. 42 మందికి ..10 మందే హాజరు
స్కూళ్లపై ఎండల ప్రభావం కనిపిస్తోంది. జూన్ సగం గడిచినా ఎండలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఎండ తీవ్రంగా ఉంటో
Read Moreమంత్రుల కాన్వాయ్లను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు
సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్లను సిద్దిపేట జిల్లా బీఎస్పీ నాయకులు గ
Read Moreఎమ్మెల్యే అండతోనే అక్రమంగా మట్టి దందా!
మెదక్, నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గంలో అక్రమ మట్టి, ఇసుక రవాణాపై రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ లీడర్ల అండదండలతోనే ఇల్లీగల్ ద
Read Moreట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం..సమస్యలు పంచుకోండి పరిష్కరిస్తాం
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొన్న(జూన్ 13) విద్యార్థిని దీపిక మృతిపై కమిటీ వేశామ
Read Moreకాంటాపెట్టి 15 రోజులైనా వడ్ల పైసలు రాలే
మెదక్ (శివ్వంపేట), వెలుగు: కాంటాపెట్టి 15 రోజులైనా వడ్ల పైసలు ఖాతాలో జమ కాలేదని శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ ఆధ
Read Moreబీసీలకు టికెట్లు దక్కేనా...కాంగ్రెస్ , బీజేపీలో ఆశావహులు
సిద్దిపేట, వెలుగు : రానున్న ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో బీసీ లీడర్లకు టికెట్ల పై స్థానికంగా చర్చ మొదలైంది. ప్రధాన పార్టీల్లో బీసీ నేతలు టికెట్
Read Moreఐటీ దాడులతో భయపెట్టడం బీజేపీ మూర్ఖత్వమే : మంత్రి జగదీష్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులే అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని
Read Moreమట్టి టిప్పర్లను అడ్డుకున్న వీఆర్ఏలపై దాడి
మనోహారాబాద్, వెలుగు: మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకున్న వీఆర్ఏలపై మట్టి మాఫియా దాడి చేసింది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. &n
Read Moreఅసలు వదిలేసి.. కొసరు కూల్చిన్రు
రామచంద్రాపురం, వెలుగు: చెరువులు, కుంటలను కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మండలం కిష్టారెడ్డిపేట
Read Moreపుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే రూ.20 వేలకు అమ్ముకునేం
Read Moreమాటిమాటికీ గేటు..రోజుకు 40 సార్లు పడుతున్న రైల్వే గేట్
పడ్డప్పుడల్లా 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చేగుంట వద్ద ఆర్వోబీ నిర్మించాలని డిమాండ్ మెదక్ (చేగుంట)
Read Moreఅన్ని కులాలకూ లక్ష రుణం ఇవ్వాలె : చాడ వెంకటరెడ్డి
బీసీలకు లక్ష రూపాయల రుణం కొన్ని కులాలకే కాకుండా అన్ని కులాలకు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష
Read Moreమేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత
మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం (జూన్ 13న) ఉదయం రాగుల వంశిక అనే విద్యార్థిని బాచుపల్లి నారాయణ బాలికల క్యాంపస
Read More