మెదక్

రంగనాయక్​ సాగర్​లోకి లోకి నీటి పంపింగ్​

సిద్దిపేట, వెలుగు :  రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను గురువారం అధికారులు ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గ రైతుల యాసంగి పంటలకు రంగ

Read More

230 క్వింటాళ్ల  పీడీఎస్​ బియ్యం పట్టివేత

సంగారెడ్డి, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 230 క్వింటాళ్ల పీడీఎస్​రైస్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ర

Read More

మెదక్​జిల్లాలో ఏపి, మహారాష్ట దొంగల ముఠా అరెస్టు

మెదక్ టౌన్, వెలుగు :  సెల్​ఫోన్ టవర్ల మెటీరియల్​దొంగతనం చేసే అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను మెదక్​పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం ఎస్పీ బాలస్వామి

Read More

హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలె : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు : హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్​కలెక్టర్​ ఆఫీసులో

Read More

వికారాబాద్‌లో వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళను అటవీ ప్రాంతంలో మెడకు చీర కొంగు బిగించిన చంపి.. పెట్రోల్ పోసి

Read More

రైతులకు కాంగ్రెస్​పై నమ్మకం లేదు : హరీశ్​రావు

    అందుకే యాసంగి సాగు విస్తీర్ణం తగ్గుతోంది : హరీశ్​రావు  గజ్వేల్, వెలుగు: యాసంగి పంటకు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు, నీళ్లు

Read More

పన్నులు వసూళ్ల​యితలే..! సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో మొత్తం రూ.51.30 కోట్ల బకాయిలు

    2 నెలలుగా నీటి సరఫరా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి     అధికారులపై కలెక్టర్​ సీరియస్​     నెల

Read More

పాలమూరు జాతీయ హోదాపై ఎందుకు కొట్లాడం లేదు: హరీష్ రావు

పాలమూరు జాతీయ హోదాపై ఎందుకు కొట్లాడం లేదు  కేంద్ర మంత్రుల మెడలో కాంగ్రెస్​ లీడర్ల పూలదండలు అలవికాని హామీలిచ్చి ఇపుడు చేతులెత్తస్తున్నరు

Read More

గజ్వేల్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటా : హరీశ్

గజ్వేల్ లో  రెండు జాతీయ పార్టీలు  ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ ను 45 వేల మెజారిటీతో గెలపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి హరీశ్

Read More

అక్రమాలు జరిగి రెండేళ్లయినా..రికవరీ చేయలే

    దుబ్బాక పీఏసీఏస్​లో ఎరువులు అమ్మిన డబ్బులు స్వాహా     ఫైనల్ ఆర్డర్ జారీకి అధికారుల కసరత్తు  దుబ్బాక,

Read More

పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పెంచండి

హుస్నాబాద్​, వెలుగు : తమ పదవీకాలాన్ని మరో రెండేండ్లు పొడిగించాలని పలువురు సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. తాము ఎన్నికయ్యాక ఎనిమిది నెలలు గడిచిపోయినా చ

Read More

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలె : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కల

Read More

మల్లన్నసాగర్​పై సర్వే జరగాలి: కోదండరాం

సిద్దిపేట, వెలుగు : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్​పై ప్రభుత్వం మరింత లోతుగా సర్వే చేయించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. బుధవారం సిరిసిల్లకు వెళ్తున

Read More