మెదక్

ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్​ ఆర్‌‌ఐ

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ ఇంటికి నంబర్ ​ఇచ్చేందుకు లంచం అడిగిన మున్సిపల్​ ఆర్‌‌ఐ, అవుట్​సోర్సింగ్​ ఉద్యోగి

Read More

మున్సిపాలిటీల్లో వంద శాతం..పన్ను వసూలు కావాలె : కలెక్టర్ వల్లూరు క్రాంతి

    పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలె     కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి, వెలుగు :  జిల్లాలోని అన్ని

Read More

ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్ అధికారులు..

 సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. జనవరి 17వ తేదీ బుధవారం  లంచం తీసుకుంటూ ఆర్ఐ వెంకట రావు, ఔట్ సోర్సింగ్

Read More

ఫామ్ హౌస్ లో నడక ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్.. (వీడియో)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్ లో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల ఫామ్​హౌస్ లో కాలు జారి పడి

Read More

ట్రాక్టర్ కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు : ఎస్పీ బాలస్వామి

మెదక్ టౌన్, వెలుగు : ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఎస్

Read More

అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలె : కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్పీడప్​చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సం

Read More

హుస్నాబాద్​లో వేంకటేశ్వర ఆలయాన్ని కడుతాం : మంత్రి పొన్నం​

    నిధులు ఇవ్వాలని టీటీడీ చైర్మన్​ను కోరిన మంత్రి పొన్నం​ హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో వేంకటేశ్వరస్వామి

Read More

ట్రైడెంట్ ఫర్ సేల్..చెరుకు రైతులకు రూ.7.38 కోట్లు బాకీ

    చెరుకు రైతులకు రూ.7.38 కోట్లు బాకీ     రైతుల విజ్ఞప్తులు పట్టించుకోని యాజమాన్యం     అధికారులు ఇచ్చి

Read More

గిరిజనుల అభివృద్ధి కోసం ..రూ.24 వేల కోట్లు కేటాయింపు

వికారాబాద్, వెలుగు :  గిరిజనుల అభివృద్ధి కోసం రూ.24 వేల కోట్లతో ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం రూపొందించామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ

Read More

సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చి అల్లుడు ఆత్మహత్య

సంక్రాంతి పండుగకు అత్తారింటికి వెళ్లిన అల్లుళ్లు ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అల్లుడికి మర్యాదలు చేస్తుంటారు అత్తారింటివారు.. ఎన్ని గొడవలున్నా పం

Read More

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

    పండుగ పూట పెరిగిన రద్దీ కొమురవెల్లి, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా కొమురవెల్లి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం

Read More

మిషన్​ భగీరథ నీళ్లు రావడం లేదని నిరసన

కొమురవెల్లి, వెలుగు: మిషన్​ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి గ్రామంలో 5, 6 వార్డుల్లో &n

Read More

బేయర్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని ఇస్లాంపూర్ గ్రామ రైతులు డిమాండ్

తూప్రాన్ , వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ శివారులో ప్రవహిస్తున్న హల్ది వాగులోని నీటిని అక్రమంగా తోడేస్తున్న బేయర్ కంపెనీ పై అధిక

Read More