
మెదక్
పోక్సో కేసులో 25 ఏండ్లు జైలు
మెదక్టౌన్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ మెదక్జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద తీ
Read Moreబీజేపీ, కాంగ్రెస్ నేతలు గజినీల్లా వ్యవహరిస్తున్నరు : మంత్రి హరీష్ రావు
గొల్ల కుర్మ, యాదవులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారని మంత్రి హరీష్ రావు చెప్పారు.
Read Moreవడ్లను ఇడువని చెడగొట్టు వాన .. పొలాల్లో రాలినయ్
కొండపాక(కొమురవెల్లి), పాపన్నపేట, వెలుగు:చెడగొట్టు వాన రైతులను వెంటాడుతోంది. వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వడళ్ల వానకు రైతులు ఆగమాగం అవుతున
Read Moreపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్ రాష్ట్రంలోనే మొదటిసారి సిద్దిపేటలో లేఅవుట్ 14 ఎకరాల్లో 111 ప్లాట్లు.. వచ్చే నెలలో వే
Read Moreఆలయాలను అభివృద్ధి చేస్తున్నం: మంత్రి హరీశ్ రావు
కంది, సదాశివపేట, రాయికోడ్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని వందల ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ర
Read Moreఅకాల వర్షాలకు తడిసి పాడవుతున్న వడ్లు
మెదక్ (శివ్వంపేట, నిజాంపేట), వెలుగు: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. వారం, పది రోజుల కిందనే వరి కోతల
Read Moreఅప్పుల బాధతో రైతు సూసైడ్
నంగునూరు(సిద్దిపేట), వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండం రాజుపల్లి గ్రామానికి చెందిన బండి బాల కొముర
Read Moreపూడిక నిండి ముళ్లపొదలతో అస్తవ్యస్తం
సంగారెడ్డి/ పుల్కల్, వెలుగు: సింగూరు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నా సగం ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. మెయిన్, డిస్ట్రిబ్యుటర
Read Moreపిల్లలు, మహిళలు, డయాబెటిస్ పేషెంట్లకు స్పెషల్ ఐటమ్స్
డంగోరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ పౌష్టికాహారం తయారీలో మహిళలకు ఉచిత శిక్షణ చిరుధాన్యాలతో ఎన్నెన్నో వెరైటీలు ప
Read Moreదుబ్బాకపై కపట ప్రేమ చూపిస్తున్న హరీశ్ రావు?దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
తొగుట , (దౌల్తాబాద్) వెలుగు: మంత్రి హరీశ్ రావు దుబ్బాకపై కపట ప్రేమ చూపిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం దౌ
Read Moreకాలేజీకి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలె.. గీతం విద్యార్థి అదృశ్యం
కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిన ఓ విద్యార్థి తిరిగి రాలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అమీన్ పూర
Read Moreరూ.50 వేల లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్ఐ
గజ్వేల్, వెలుగు: భూమి ఫౌతీ(అనువంశిక పట్టామార్పిడి) కోసం రిపోర్టు ఇవ్వడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. ఏసీ
Read Moreఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి?
హుస్నాబాద్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట టౌన్, సంగారెడ్డి టౌన్, చేర్యాల, వెలుగు: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహార
Read More