మెదక్
కాట్రియాల రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్
నిల్వ చేసిన 544 బస్తాల పీడీఎస్ రైస్ స్వాధీనం మిల్లు యజమానిపై కేసు నమోదు.. రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలోన
Read Moreఎమ్మెల్యే ప్రభాకర్ అండతోనే అవినీతి
దుబ్బాక, వెలుగు: దుబ్బాక ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అవినీతి పరులను వెనుకేసుకొస
Read Moreదుబ్బాకలో రోడ్డు విస్తరణ పనులు అడ్డగింత
దుబ్బాక, వెలుగు: దుబ్బాకలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా, దండోరా వేయకుండా రోడ్డు విస్తరిస్తామంటే ఊరుకోబో
Read Moreసంక్రాంతికి ఊళ్లకెళ్లటోళ్లు సమాచారమివ్వాలి : బాలస్వామి
మెదక్ టౌన్, వెలుగు: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్తున్న వారు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని మెదక్జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు.
Read Moreకొత్త జిల్లాల వారీగా మత్స్య సహకార సంఘాలు.. కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్
అన్ని జిల్లాలకు అడ్హక్ కమిటీల ఏర్పాటు ఆరు నెలల్లోపు జిల్లా సొసైటీలకు ఎన్నికలు మెదక్, వెలుగు : రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మత్య్స
Read Moreరాముడి పేరుతో బీజేపీ రాజకీయం : చాడ వెంకటరెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి హుస్నాబాద్, వెలుగు: దేశంలో రాముడి పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ
Read Moreసిద్దిపేట జిల్లా మాచాపూర్లో .. రైల్వే పనులను అడ్డుకున్న రైతులు
పెండింగ్ పరిహారం ఇవ్వాలంటూ బైఠాయింపు సిద్దిపేట, వెలుగు : పెండింగ్ పరిహారాలు చెల్లించకుండా, అలైన్మెంట్ కు విరుద్ధంగా రైల్వ
Read Moreసంగారెడ్డి జిల్లాలో ప్రొటోకాల్ రగడ
సంగారెడ్డి, వెలుగు : కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్ చెక్కుల పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ప్రొటోకాల్ విషయంలో గొడవ జరిగింది.
Read Moreకెమికల్స్ తో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
వికారాబాద్, వెలుగు: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్న ఇద్దరిని వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం వికారాబాద్ పీ
Read Moreశివ్వంపేట లో ఎస్టీ హాస్టల్ నిండా సమస్యలే
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఎలాంటి మెయింటెన్స్ చేయడం లేదు. హా
Read Moreదాడులకు పాల్పడితే ఊరుకోం.. కఠిన చర్యలు తీసుకుంటాం : ఎండీ సజ్జనార్
ఆర్టీసీ సిబ్బందిని దూషించటం, దాడులు చేయటం వంటివి చేస్తే.. సహించేదే లేదన్నారు ఎండీ సజ్జనార్. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరా
Read Moreవర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని మోసం
శివ్వంపేట, వెలుగు : ఇంట్లో కూర్చుని పనిచేసే జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసగించిన సంఘటన శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో జరిగింది. గ్రామనికి చెందిన గోత్రా
Read Moreరాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు : సతీశ్కుమార్
హుస్నాబాద్, వెలుగు : రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్రావుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హుస్నాబాద
Read More












