
మెదక్
తడిసిన వడ్లు కొనాలె.. రైతుల రాస్తారోకో
రామాయంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. గురువారం రామాయంపేట మండలం డి. ధర్మారంలో వడ్ల తట్టలతో రాస్తారోకో
Read Moreపిల్లనిస్తలేరని యువకుడి సూసైడ్
మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పాటు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.
Read Moreముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్
Read Moreసర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం
సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల
Read Moreభూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!
భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..! జహీరాబాద్ పరిధిలోని నిమ్జ్ బాధిత రైతుల ఆవేదన నిషేధిత జాబితా
Read Moreదళిత బంధు కమీషన్లు వాపస్ ఇయ్యండి
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: దళితబంధు పేరిట అధికార పార్టీ నేతలు వసూలు చేసిన కమీషన్లు తిరిగి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెం
Read Moreకేసీఆర్ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ
సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏక
Read Moreనంగునూరులో ఆయిల్ ఫ్యాక్టరీ.. రూ. 200 కోట్లతో అభివృద్ది
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నంగునూరులో ఎంపీడీవో ఆఫీసు,నూతన తహసీల్దార్ భవనాలతో పాటు బట్టర్ ఫ్లై వెలుగులో నాలుగు లైన్ల రహదారి నిర
Read Moreడెవలప్మెంట్ పేరుతో స్వాధీనానికి సర్కారు స్కెచ్
కోట్లు పలికే భూమి లక్షలకే తీసుకునే ప్లాన్ ప్రపోజల్స్ పెట్టామంటున్న తహసీల్దార్ మండిపడుతున్న లక్
Read Moreసంగారెడ్డిలో ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్.. 40 వేల మందికి ఉపాధి
హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తెలంగాణలో తన బిజినెస్ను విస్తరించింది. సంగారెడ్డిలో కొత్త ఫుల్
Read Moreగిఫ్టులకు పడిపోయారు..నిండా మోసపోయారు..
ఈ మధ్య ఆన్ లైన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేస్తూ.. సొమ్ము పోగు చేసుకుంటున్నారు. మాయమాటలు చెప్తూ మహిళలను మోసం చేస్తున్నారు. లక్షల్లో దోచేసుకుంటున
Read Moreకేసీఆర్ తాత.. మాకేంటి ఈ బాధ
చంటి పిల్లలతో జీపీఎస్ల సమ్మె మెదక్, వెలుగు: తమను రెగ్యులరైజేషన్ చేయాలని మెదక్ కలెక్టరేట్ వద్ద 4రోజులుగా సమ్మె చేస్తున్న జీపీఎస్&z
Read Moreయాసంగి పంటనష్టం రూ.450 కోట్లు!
సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న 86,206 ఎకరాలు మెదక్ జిల్లాలో మరో 25,166 ఎకరాల్లో నష్టం ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షాన
Read More