మెదక్

ప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్

ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్  దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.  మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన

Read More

అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం

11 రోజుల తర్వాత పోస్టుమార్టం​ దుబ్బాక, వెలుగు : సహజ మరణం చెందినట్లు భావించిన ఓ మహిళకు అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం​ నిర్వహించారు

Read More

వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ : హోం మంత్రి మహమూద్​ అలీ

త్యాగాల వల్లే తెలంగాణకు స్వేచ్ఛ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : మంత్రి హరీశ్ రావ

Read More

చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన చేసిన అంగన్వాడీ వర్కర్లు

చెవిలో పువ్వు పెట్టుకొని అంగన్వాడీ వర్కార్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు ఏడవ రోజు నిరవధిక

Read More

మాకూ దళిత బంధు ఇవ్వండి.. మిన్నంటిన ఆందోళనలు

వికారాబాద్ జిల్లా పరిగి వ్యాప్తంగా దళిత బంధు కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన వారికి కాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులకు తమ అనుచరులకే వర్తించేల

Read More

ఎవరైనా లంచాలు అడిగితే నాకు చెప్పండి: హరీశ్ రావు

ఎవరైనా లంచాలు అడిగితే తనకు  చెప్పాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆర్డర్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడ

Read More

ఆగని దళిత బంధు ఆందోళనలు.. మెదక్ ​జిల్లాలో ధర్నాలు, నిరసన

     మెదక్ ​జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, నిరసన మెదక్ వెలుగు : మెదక్​ జిల్లాలో ‘దళిత బంధు’ కోసం లబ్ధిదారుల ఆందోళనలు ఆగ

Read More

కాంగ్రెస్​ది అబద్ధాల డిక్లరేషన్​.. మోసపోతే గోసవడ్తం : హరీశ్​రావు

సంగారెడ్డి, వెలుగు :  కాంగ్రెస్ నేతలు వారి 60 ఏండ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా.. ఇప్పుడు మళ్లీ చాన్స్​ ఇస్తే రాష్ట్రాన్ని డెవలప్​ చేస్తామని

Read More

ఎమ్మెల్యే ఇంటిముందు ఉద్రిక్తత.. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అంగన్వాడీ ఉద్యోగులు ఎమ్మెల్

Read More

ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఇప్పుడు గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నరు

ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఓట్ల సమయంలో గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన

Read More

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: దూది శ్రీకాంత్ రెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ద

Read More

మంత్రాలు చేస్తున్నారని చెట్టుకు కట్టేసిన్రు

నర్సాపూర్, వెలుగు :  మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట పాప్యా తండాలో మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తండావాసులు అదే తండాకు చెందిన నరేశ్,

Read More

బీజేపీ టికెట్​ కోసం.. బీఆర్ఎస్ కు గుడ్​ బై చెప్తున్న లీడర్లు

మెదక్​ జిల్లాలో సెకండ్​ క్యాడర్​ లీడర్ల తీరు  బీఆర్​ఎస్​నుంచి బీజేపీకి క్యూ మెదక్, వెలుగు : మెదక్ ​జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అధి

Read More