మెదక్

సంగారెడ్డి జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడి

యాసిడ్ దాడి.. ఈ పదం వినగానే మనకు గుర్తచ్చేది.. ప్రియురాలిపై ప్రియుడి యాసిడ్ దాడి.. లేక ఓ మహిళపై దుండగుల యాసిడ్ దాడి. కానీ దీనికి భిన్నంగా ఓ యువకుడు మర

Read More

యాక్సిడెంట్​లో భార్యాభర్తలు మృతి

మరో ఐదుగురికి గాయాలు  మెదక్​ జిల్లా మహ్మద్​నగర్ గేట్ ​వద్ద ప్రమాదం మెదక్​ (కౌడిపల్లి), వెలుగు : మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్​ న

Read More

పెండింగ్​ బిల్లులివ్వకపోతే రాజీనామాలు చేస్తం : సర్పంచ్ లు

తొగుట ,(దౌల్తాబాద్)/దుబ్బాక,  వెలుగు : పెండింగ్​బిల్లుల కోసం సర్పంచులు ఆందోళన బాట పట్టారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని 24 గ్రామ పంచాయతీ

Read More

పోడు భూముల విషయంలో సర్కారు కీలక నిర్ణయం

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: పోడు భూముల విషయంలో సర్కారు నిర్ణయం గిరిజనేతరుల్లో ఆందోళన కలిగిస్తోంది. సెక్రటేరియట్ ఓపెనింగ్ రోజు పోడు పట్ట

Read More

ఘట్ కేసర్ లో విషాదాంతంగా ముగిసిన బాలుడి అదృశ్యం కేసు

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కొండాపూర్ లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతంగా ముగిసింది. మూడు రోజుల క్రితం వర్షంలో బయటకు వెళ్లిన బాలుడు..ఇంటికి తిరిగిరాలేదు.

Read More

తాటి కమ్మలతో చితి పేర్చుకుని.. ఆత్మాహుతి చేసుకున్న తండ్రి

నలుగురు కుమారులు..ఒక కుమార్తె...కంటికి రెప్పలా సాదుకున్నాడు. పెళ్లిళ్లు చేశాడు. తనకున్న ఆస్తిని పంచి ఇచ్చాడు. ఆస్తిని పంచుకున్న కుమారులు..కన్నతండ్రిని

Read More

తడిసిన వడ్లు కొనాలె.. రైతుల రాస్తారోకో

రామాయంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. గురువారం రామాయంపేట మండలం డి. ధర్మారంలో వడ్ల తట్టలతో రాస్తారోకో

Read More

పిల్లనిస్తలేరని యువకుడి సూసైడ్

మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పాటు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.

Read More

ముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్

Read More

సర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం

సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల

Read More

భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!

భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!     జహీరాబాద్​ పరిధిలోని నిమ్జ్ ​బాధిత రైతుల ఆవేదన     నిషేధిత జాబితా

Read More

దళిత బంధు కమీషన్లు వాపస్ ఇయ్యండి

సిద్దిపేట/చేర్యాల, వెలుగు:  దళితబంధు పేరిట అధికార పార్టీ నేతలు వసూలు చేసిన కమీషన్లు తిరిగి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెం

Read More

కేసీఆర్​ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ

సీఎం కేసీఆర్​ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏక

Read More