మెదక్

కాళేశ్వరం కాల్వలకు.. భూములిస్తలేరు..

మెదక్, నిజాంపేట, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వలకు భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సంబంధిత అధికారులు మెరుగైన పరిహారం ఇస్తామని గ్

Read More

రూ. 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక: కలెక్టర్ వీరారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: 2023-–24 పైనాన్షియల్‌ ఇయర్‌‌కు గాను 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు  అడిష

Read More

బంగారం చోరీ కేసులో నలుగురు మహిళలు అరెస్ట్‌

మెదక్​ టౌన్​, వెలుగు : బంగారు దుకాణంలో నగలు చోరీ చేసిన కేసులో నలుగురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్​ తెలిపారు. సోమవార

Read More

సీఎం మహారాష్ట్ర టూర్‌‌..సంగారెడ్డిలో బయటపడ్డ వర్గపోరు

సంగారెడ్డి, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ మహారాష్ట్ర టూర్.. సంగారెడ్డి బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు బయటపెట్టింది. సోమవారం సోలాపూర్‌‌ సభలో

Read More

కిర్బి పరిశ్రమలో ఎన్నికలు నిర్వహించాలి..రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున

సంగారెడ్డి టౌన్ , వెలుగు: కిర్బి పరిశ్రమలో గుర్తింపు సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేశారు.

Read More

భూకబ్జాలు తప్ప అభివృద్ధి పట్టని ముత్తిరెడ్డి..మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

చేర్యాల, వెలుగు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూకబ్జాలు తప్ప చేర్యాల అభివృద్ధిని పట్టించుకోలేదని -మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి వి

Read More

నంగునూరులో బయటపడిన రాతిపూస

నంగునూరులో బయటపడిన రాతిపూస తొలి చారిత్రక యుగానికి చెందినదన్న పరిశోధకులు సిద్దిపేట రూరల్ (నంగునూర్), వెలుగు : కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరి

Read More

ఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా?

ఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా? మిడ్​మానేరులో నీళ్లున్నా ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇవ్వరట రంగనాయకసాగర్​కోసం ఎత్తిపోతలు షురూ ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే అవక

Read More

అమ్మకానికి షుగర్ ప్యాక్టరీ..రైతుల బకాయిల సంగతేంది.?

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కొత్తూరు (బి) వద్ద ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ అమ్మకానికి పెట్టారు.  తమిళనాడుకు చ

Read More

వీడని ‘మల్లన్న సాగర్’ ​సమస్యలు

వీడని ‘మల్లన్న సాగర్’ ​సమస్యలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నిర్వాసితులు  పెండింగ్​ ప్యాకేజీలు, పరిహారం అందజేతలో ఆలస్యం ఓపెన్ ప్లాట

Read More

ప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్​. వీరయ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు:  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు  ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని  ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వ

Read More

పప్పు దినుసులసాగుకు ప్రోత్సాహం సున్నా.. పండించేందుకు వెనుకాడుతున్న రైతులు

సంగారెడ్డి, వెలుగు: పప్పు దినుసులు పండిస్తే అధిక లాభాలు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రోత్సాహం అందడం లేదు. సంగారెడ్డి

Read More

ఒకప్పుడు.. ఇప్పుడు జర్నలిజంలో చాలా తేడా ఉంది : హరీష్ రావు

ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు మంత్రి హరీష్ రావు. ‘‘ఒకప్పుడు జర్నలిజం.. ఇప్పటి జర్నలిజం వేరు.. చాలా మారింది. పోటీ

Read More