మెదక్

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మహిళా కూలీలు మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు

Read More

దళితులకు షాపుల్లో క్షవరం చేయట్లేదని ఫిర్యాదు

జగదేవపూర్(వెలుగు) : దళితులకు షాపుల్లో క్షవరం చేయట్లేదని, చెట్ల కింద అయితేనే చేస్తున్నారని సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ లోని దళితులు తహస

Read More

గజ్వేల్ లో చీకోటి ప్రవీణ్ ​ర్యాలీ

జగదేవపూర్ (గజ్వేల్) వెలుగు: శివాజీ విగ్రహ వివాదం నేపథ్యంలో గజ్వేల్ లో ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇదే విషయమై మంగళవారం క్యాసినో నిర్వాహకుడు చీ

Read More

మత్తడి కాల్వ నిర్మాణం ఎలా?

తూము కాల్వను విస్తరించేలా డిజైన్​ మారుస్తున్న ఆఫీసర్లు      పనుల కోసం రూ.3 కోట్లు మంజూరు     మలుపులు తిరుగు

Read More

ఆర్డీవో ఆఫీసు ముందు పల్లెపహాడ్ ​భూ​నిర్వాసితుల ఆందోళన

సిద్దిపేట రూరల్, వెలుగు: తమ సమస్యల పరిష్కారానికి  నెలల తరబడి ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మల్లన్న సాగర్ ముంపు గ్

Read More

మలన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభీక్షంగా ఉంది: మంత్రి హరీష్ రావు

కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. వేద పడితుల ఆశీర్వాదం తీసుకున్న

Read More

కలెక్టరేట్ల ఎదుట ఏబీవీపీ ధర్నా

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీ తీశారు. ఈ

Read More

‘చేర్యాల రెవెన్యూ డివిజన్’పై బీఆర్ఎస్ వైఖరి ఏంటి?

చేర్యాల, వెలుగు : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతల వైఖరి ఏమిటో ప్రజలకు తెలపాలని జనగామ నియోజకవర్గ జేఏసీ నాయకుడు అందె అశోక్ డిమాండ్​ చేశ

Read More

పరిగి ఎమ్మెల్యే పల్లెబాటలో అడుగడుగునా నిరసనలు

పలు గ్రామాల్లో కొప్పుల మహేశ్​రెడ్డిని అడ్డుకొని ప్రశ్నించిన జనం రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే వర్గం పరిగి, వెలుగు: పరిగి ఎమ్మెల్యే

Read More

గజ్వేల్​లో టెన్షన్​ టెన్షన్​ ...హిందూ సంఘాల ర్యాలీ, రాస్తారోకో

సిద్దిపేట, వెలుగు : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ఆకతాయి పనికి గజ్వేల్ లో టెన్షన్ ​నెలకొంది. సోమవారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో పిడిచేడ్ రోడ్డులోన

Read More

పొలాల్లో రాళ్లు పడితే.. ఎవుసం చేసేదెలా?

సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచునూరులో స్టోన్ క్రషర్ల పేలుళ్లు  పనికిరాకుండా పోతున్న పంట పొలాలు   నాలుగేండ్లుగా బాధిత రైతులు స

Read More

గృహలక్ష్మి కింద రూ.15 లక్షలివ్వాలి

మెదక్​ టౌన్​, వెలుగు:  మెదక్​ జిల్లాలోని పేదలకు ఇండ్లు, ఇండ్ల  స్థలాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్

Read More

పట్టాలు ధరణిలో ఎంట్రీ చేయాలి : రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మండలం మాందాపూర్ గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రైతులకు ఇచ్చిన పట్టాలను ధరణిలో నమోదు చేయాలని రైతు సంఘం రాష్ట్

Read More