పాతబస్తీలో ఎంఐఎం బంద్

పాతబస్తీలో ఎంఐఎం బంద్

MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీపై యూపీలో జరిగిన కాల్పులకు నిరసనగా పాతబస్తీలో బంద్‎కు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు శుక్రవారం కూడా కావడంతో పోలీసులు బందోబస్తును పెంచారు.

For More News..